గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను తర్వాత ఫిల్డింగ్ కూడా చేయలేదు. ఇక పాండ్య కు భుజం పైన గాయం కావడంతో నిన్న తడిని స్కానింగ్ కు తీసుకెళ్లారు. ఇక తాజాగా పాండ్య స్కానింగ్ రిపోర్ట్స్ రావడంతో భారత జట్టు యూక తర్వాతి మ్యాచ్ వరకు పాండ్య సిద్ధం అవుతాడు అని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆయన […]
ప్రపంచ కప్ టోర్నీలలో భారత్ పై విజయం సాధించి పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల కల నెరవేర్చింది బాబర్ ఆజమ్ సేన. గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్త జట్టు. ఇక ఈ విజయంతో ఇప్పటికే ఉన్న బాబర్ క్రేజ్ పాక్ లో మరింత పెరిగింది. అయితే ఆ మధ్య బాబర్ పాక్ జట్టు కెప్టెన్ అయిన సమయంలో అతను తనను లైంగికంగా వేధించాడు హామిజా అనే ఓ […]
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచనల వ్యాఖ్యలు చేసారు. అతని లాగా పాకిస్థాన్ వీధుల్లో పిలల్లు బౌలింగ్ చేస్తారు అని అన్నాడు. అయితే ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వరుణ్ మంచి పేరు తెచ్చుకొని.. మొదట శ్రీలంక పర్యటనకు అలాగే ఇప్పుడు ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దకించుకున్నాడు. కానీ ఈ ఆదివారం భారత్ పాకిస్థాన్ తో ఆడిన మొదటి […]
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు నాదరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీని పై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ… ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. ఇక భారత్, పాక్ ఆటగాళ్ల […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుంది… వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 179 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 104 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,453కు చేరుకోగా.. ఇందులో 6,62,481 మంది బాధితులు కోలుకున్నారు.. ఇక, కోవిడ్ […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధ విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రజలంతా కోవిడ్ పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడిలోకి వచ్చింది. అయితే భారత్ […]
ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా ప్రస్తుతం ‘ఆశ్రమ్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ తీస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సీరిస్ తొలి రెండు సీజన్స్ ఇప్పటికే ఎం.ఎక్స్. ప్లేయర్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ‘ఆశ్రమ్’ వెబ్ సీరిస్ లో బాబీ డియోల్ ఓ మోసకారి బాబా పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ వెబ్ సీరిస్ కథాంశం, బాబీ డియోల్ పోషిస్తున్న బాబా నిరాల పాత్ర హిందువుల మనోభావాలను దెబ్బతీసే […]
ఓటు అనేది ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటింది. ఓటర్లు దీనిని ఎలా వాడుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుంది. అలాకాకుండా ఓటును నోటుకో, మద్యానికో అమ్ముకుంటే కష్టాలుపడక తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభల్లోకి క్రిమినల్ రికార్డులున్న వాళ్లే ఎక్కువగా అడుగు పెడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పును తెచ్చే పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నూటికి […]
ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు […]
ఐపీఎల్ లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే పోటీ పడుతుండగా.. ఆ టైటిల్ కు మరింత పోటీని పెంచేందుకు కొత్తగా రెండు కొత్త జట్లను తీసుకురానున్నట్లు బీసీసీఐ ఎప్పుడో ప్రకటించగా ఈరోజు ఆ రానున్న రెండు కొత్త జట్లు ఏవి? అనేది బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసాయి. Read Also : అందుకే […]