తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకిగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం నుండి ఏకంగా 8వ స్థానానికి వచేసాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. అయిన ఈ టోర్నీలోని చివరి మూడు మ్యాచ్ లలో అర్ధశతకాలతో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల […]
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకొని… ఇంగ్లాండ్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో వస్తుంది. గాయం కారణంగా టోర్నీ నుండి తప్పుకున్న జాసన్ రాయ్ స్థానంలో జానీ బెయిర్స్టో జట్టులోకి […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నిలచింది. ఒక వేళ ‘జై భీమ్’ థియేటర్లలో విడుదలై ఉంటే ఎలా ఉండేదో కానీ, మొత్తానికి నెటిజన్లను ఈ సినిమా భలేగా ఆకట్టుకుంటోంది. ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ వెబ్ సైట్ రేటింగ్ లో ఇప్పుడు ‘జై భీమ్’కు జనం జైకొట్టారు. అగ్రస్థానంలో నిలిపి పట్టం కట్టారు. ఈ చిత్రానికి పదికి 9.6 పాయింట్స్ లభించాయి. ఈ చిత్రాన్ని నెటిజన్స్ ఇంతగా […]
కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింది. రాష్ట్రంలోనూ పెట్రోల్ పై రూ. 1.51, డీజిల్పై రూ. 2.22 మేర వ్యాట్ తగ్గింది. డీజిల్ పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్పై రూ. 226 కోట్ల మేర వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలు పై రూ. 4.85 కు తగ్గింది వ్యాట్. ఏడాదికి రాష్ట్రంలో […]
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆ సమయంలో కెప్టెన్ కోహ్లీ పైన చాలా మంది విమర్శలు చేస్తూ… బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అలా విరాట్ కోహ్లీ బెదిరించిన కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు 23 ఏళ్ల రామ్ నరేష్. అయితే హైదరాబాద్ చెందిన […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ చిత్రంలో నటించాల్సి ఉంది. బాలకృష్ణ నటిస్తున్న ఈ 107వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 10.26 నిమిషాలకు సినిమాను ప్రారంభిస్తున్నట్టు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు. ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని, బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను […]
ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కే ఉన్న… ఇండియాలో కరోనా కారణంగా దానిని యూఏఈ లో జరుపుతుంది. అక్కడ కూడా అన్ని కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్లను నిర్వహించారు. కానీ తాజాగా.. ఈ నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు వంద శాతం ప్రేక్షకులను అనుమతించారు. దాంతో ఫైనల్ మ్యాచ్ జరగనున్న […]
అక్కినేని నాగార్జున ‘సిసింద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా బాత్రా! అందులో స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా బాత్రా… ఆ తర్వాత దాసరి నారాయణ రావు తన కొడుకు అరుణ్ కుమార్ ను హీరోగా పరిచయం చేసిన ‘గ్రీకువీరుడు’లో హీరోయిన్ గా నటించింది. హిందీ, తెలుగుతో పాటు పలు మలయాళ చిత్రాలలోనూ నటించిన పూజా బాత్రా 2002లో ఎన్.ఆర్.ఐ. డాక్టర్ సోనూ అహ్లూవాలియా ను పెళ్ళాడి అమెరికాకు మకాం మార్చేసింది. అయితే ఎనిమిదేళ్ళ కాపురం […]
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లారు అభ్యర్ధులు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని, టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టులో టీడీపీ అభ్యర్థులు పిటిషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు, పోలింగ్ బూత్, ఓటర్లకు పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు […]
ఇటీవలి లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ మిగిల్చాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. పెట్రో ధరలు. రైతు ఆందోళనలు.. నిరుద్యోగం. తగ్గిన మోడీ గ్రాఫ్. ఈ అంశాలన్నీ ప్రభావం చూపాయనటంలో అనుమానం లేదు. మామూలుగా అయితే ఈ ఫలితాలను బీజేపీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ కొన్ని నెలల వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ వ్యతిరేకత కంటిన్యూ అయితే కష్టాలు […]