ఏపీ–అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను విధానాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అయితే ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్ పాలసేకరణ కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. […]
హబ్సిగూడ జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి చేతన ఉన్నారు. దాంతో ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు వార్డ్ ఆఫీస్ మాకు ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దాంతో చెట్టు కింద విధులు నిర్వహిస్తున్నారు బీజేపీ […]
రాష్ట్రంలో కరోన ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్ లో వేంటిలేషన్ ఖాళీ లేవు. తాను ఉదయం నుండి ఒక్క బెడ్ కోసం ట్ర్య్ చేస్తే దొరకలేదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నేరుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ప్రయత్నం చేసినా కరోనా పేషంట్ కు బెడ్ దొరకాకపోవడం బాధనిపిస్తుంది అని చెప్పిన ఆయన ఎందుకు ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు చేతున్నారు. ఏమయ్యాయి..వెంటిలాషన్లు… నిజాలు దాచిపెట్టి ప్రభుత్వం ఎవర్ని […]
ఇదివరకు కాంగ్రేస్ హయాంలో చేసిన డెవెలప్ మెంటే ఇప్పుడు ఉంది. మేం వేసిన రోడ్లన్నీ తవ్వుతున్నారు. సిటీలో ఎక్కడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ నిధులతో కేసీఆర్ ఫామిలీ మాత్రమే డెవెలప్ అయింది అని కొండా సురేఖ అన్నారు. భగీరథ లో కమీషన్ లు దండుకుంటున్నారు. ఇన్నిరోజులు వరంగల్ ప్రజల ముఖం చూడని కేటీఆర్ ఇప్పుడేందుకు వచ్చారు. సిటీలో కొత్త పనులు ఏమీ లేవు.. పాత వాటినే ఓపెనింగ్ చేసి పోయిండు. టీఆరెస్ పాలనలో […]
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిస్సా తీరము మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఏర్పడింది. కేరళ తీరప్రాంతానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి / విండ్ డిస్కంటిన్యుటి బలహీనపడింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్న పంజాబ్ ను ఓడించి తనతో […]
గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసారు హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత వారం రోజులుగా ఒడిశా నుండి తప్పించుకుని హైదరాబాద్ లో తిరుగుతున్నాడు గ్యాంగ్ స్టార్. ఓ మర్డర్ కేస్ తో పాటు కిడ్నాప్ కేస్ లో మోస్ట్ వాంటెడ్ గా గ్యాంగ్ స్టార్ హైదర్ పోలీసుల లిస్ట్ లో ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హైదర్ ను కటక్ లో హాస్పిటల్ లో చికిత్స కోసం […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ జట్టుకు రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ మొదట్లోనే షాక్ ఇచ్చాడు. వేసిన మొదటి మూడు ఓవర్లలో ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ అలాగే అజింక్య రహానే ను పెవిలియన్ కు పంపించాడు. కానీ ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో రాణించడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. కానీ […]
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతోందని ఛీఫ్ ఎలక్చ్రోల్ ఆఫీసర్ విజయానంద్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. అయితే అక్కడ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… తిరుపతి ఉప ఎన్నికలలో ఓబిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. టీడీపీ ఏజంట్లను పెట్టుకొకుండా వీరు బెదిరింపులు చేస్తున్నారు. ఇదే అంశంపై సీఈఓ విజయానంద్ కు ఫిర్యాదు చేశాం. స్థానికేతరులను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో […]
ఈరోజు ముంబై వేదికగా ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లోనే పంత్ అలాగే శాంసన్ తమ తమ జట్లకు న్యాయకత్వం వహిస్తున్నారు. అయితే గత మ్యాచ్ లో గెలిచిన ఉత్సహంతో డెలాగి ఉంటె చివరి వరకు వచ్చి ఓడిన కసితో ఆర్ఆర్ ఉంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఈ యువ కెప్టెన్ […]