ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేత టీ.ఆర్.ఎస్ నేత మాధవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఖమ్మం మున్సిపాలిటీ లో పాలేరు సగం ఉంది కాబట్టి కలిసికట్టుగా పని చేయాలి. ఈ రోజు నాగార్జున సాగర్ పోలింగ్ నడుస్తోంది. సాగర్ లెక్కింపు కంటే ముందే సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను రాజకీయ దురుద్దేశంతో పెట్టించారు. సాగర్ ఫలితం విరుద్ధంగా వస్తుందని ముందే పోలింగ్ పెట్టించారు. స్టేట్ […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,907 సాంపిల్స్ ని పరీక్షించగా.. 7,224 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 సాం పిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 955455 కు […]
ఏపీలో ఈరోజు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అయితే వాటిని జిల్లాలకు పంపిణీ చేసింది వైద్యారోగ్య శాఖ. ఇక ప్రాధాన్యతల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా వాక్సినేషనులో హై ప్రయార్టీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లకు వచ్చే 72 గంటల్లో వంద శాతం మేర వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. […]
చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ కవర్ లో చుట్టిన 6 బంగారు బిస్కెట్ల ను గుర్తించారు ఎయిర్ లైన్స్ సిబ్బంది. విమానం క్లీన్ చేస్తుండగా బంగారం గుర్తించడంతో… ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అయితే దీని […]
రాజేంద్రనగర్ దారుణం. డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి పెడుతున్నారు కసాయి తల్లిదండ్రులు. ఎకంగా తన రెండు నెలల చిన్నారిని డబ్బుల కోసం విక్రయించాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి నమాజ్ కు వెళ్లడంతో బిడ్డతో పరారయ్యాడు సయ్యద్ హైదర్. నమాజ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి షహానా బేగం… ఇంట్లో పసికందు కనిపించక పోవడంత చుట్టూ పక్కల వెతికింది తల్లి. అయిన కుమారుడు ఎక్కడ కనిపించక పోవడంతో భర్త పై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ పోలీసులను […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్రైజర్స్ కే […]
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడు. దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు చంద్రబాబు […]
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణ కు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వ్యాప్తి ఉంది అని DH.శ్రీనివాస్ తెలిపారు. 24 మార్చి మొదటి వారంలోబార్డర్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చారు. ఓ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ ఘటనలో 430 మందికి వైరస్ సోకింది. గాలిద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోంది. తెలంగాణ లో ప్రతి రోజు లక్ష మందికి పైగా టెస్టులు చేస్తున్నాం.15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయింది. రెండురోజులుగా బెడ్స్ సమస్య […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై చేధనను నెమ్మదిగా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ స్పీడ్ పెంచాడు. క్రమంగా బంతులను బౌండరీలు దాటిస్తూ జట్టును లక్ష్యానికి దగ్గర చేసి 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇక […]
బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుండే ఆ మారుమూల పల్లెలు.. ఆ జిల్లాలోని అధికారపార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పక్క రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో ఫీజులు ఎగరిపోతున్నాయట. ఇంతకీ ఏంటా పల్లెలు? నేతలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కోటియా గ్రామాల్లో ఎన్నిక రగడతో నేతలకు నిద్ర కరువు! ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య POK సమస్యలా మారింది కోటియా గ్రామాల వివాదం. మొత్తం 21 గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఇక్కడి […]