టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ట్వీట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారు. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయ్ అవన్నీ పట్టించుకోనవసరం లేదు. మేం ట్వీట్ లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదు. సభాపతిగా నాకు కొన్ని పరిమితులున్నాయ్. కానీ అచ్చెన్నాయుడి ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అని అన్నారు. 17తర్వాత టీడీపీ లేదు డాష్ లేదు అని ఆయన అన్నదే కదా… […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135 కు చేరింది. ఇందులో 9,03,072 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,710 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 14 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. వీరిద్దరూ వికెట్ కీపర్లు కావడమే అందుకు కారణం. కానీ ఇండియన్ టీంలో మాత్రంపంత్ కే ఎక్కువ అవకాశాలు దొరికాయి. […]
ఏపీ పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది.సెకండ్ వేవ్ తర్వాత స్కూల్స్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవ్వాళ ఒక్క రోజే 35 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగర పాఠశాలల్లో వేగంగా విస్తరిస్తుంది కరోనా. గత రెండు రోజులుగా బెజవాడ పాఠశాలలో 10 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. పడమట ఎలిమెంట్రీ లో ఒక టీచర్ కి,AKTP లో ముగ్గురు విద్యార్థులకు, BSRK లో ఒక టీచర్ వారి కుటుంబ సభ్యులకు, కేర్ […]
చారిత్రక కట్టడాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని హైకోర్టు ఆదశలు జారీ చేసింది. చారిత్రక కట్టడాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని… చారిత్రక కట్టడాల అభివృద్ధికి ఖచ్చితమైన బ్లూ ప్రింట్ రూపొందించాలని హైకోర్టు తెలిపింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టుంబ్స్ దెబ్బతిన్నాయన్న పత్రికా కథనాలపై హైకోర్టులో విచారణ జరగగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఈనెల 12న నివేదికలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్త్తం చేసింది. […]
నిన్న జరిగిన సీఎం సభ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు.అయిన సభ బ్రహ్మాండం గా జరిగింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాగే సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు అని ప్రశ్నించారు. టీఆరెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చెయ్యలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. కానీ టీఆరెస్ పాలనలో రైతులు అంతా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు బండ బుతులు మాట్లాడుతున్నారు.జానారెడ్డి నీటి సూక్తులు మాట్లాడుతున్నారు. నిన్న సీఎం […]
నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. రాగల మూడు రోజులు (15,16,17వ.తేదీలు) […]
కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ ప్రైవేట్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని. అనుమతులు లేకున్నా ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో పేషేంట్ నుండి బెడ్ కి 4,5 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. మూడు లక్షలకు మించితే బిల్స్ ఇవ్వడం లేదు హాస్పిటల్స్. అనుమతి లేని హాస్పటిల్స్ లో బిల్స్ అలాగే ఆరోగ్యశ్రీలో మోసం చేస్తున్నారు. కృష్ణ లో అనుమతి ఉన్న హాస్పటిల్స్ 13 అయితే అనుమతి లేనివి మరెన్నో ఉన్నాయి. అనుమతి […]
జీవన్మరణ సమస్యగా మారిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. పెద్దాయనే.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించింది. కీలకపోరులో హస్తంపార్టీకి ఈ స్లోగన్ వర్కవుట్ అవుతుందా? ఈ నినాదానికి ఏకాభిప్రాయం కాంగ్రెస్లో సాధ్యమేనా? అమ్ములపొదిలోని అస్త్రాలు తీస్తోన్న కాంగ్రెస్! ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు నాగార్జునసాగర్లో ఉపఎన్నిక వేడి సెగలు రేపుతోంది. ఈ రాజకీయ అగ్నిఎవరికి మోదం కలిగిస్తుందో.. ఇంకెవరికి ఖేదంగా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, […]
ఐపీఎల్ 2021 ఆరంభంలోనే భారీ షాక్ తగ్గిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టోక్స్ చేయి విరగడంతో అతను పూర్తి ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ లీగ్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ స్టార్ పేసర్ జొఫ్రా ఆర్చర్ కూడా చేతి గాయం కారణంగా ఇప్పటి వరకు జట్టుతో చేరలేదు. ఆర్చర్ అసలు ఈ ఐపీఎల్ లో ఆడుతాడా… […]