సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలు వస్తుంటారు. అందులో పెద్ద వయస్సు వారు కూడా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా వస్తుంటారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాంను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకురానున్న కొత్త యూనిఫామ్ అక్కడ నివసించే ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త యూనిఫామ్ తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేసింది.
డాలర్ విలువతో పోటీ పడలేని ఇండియా రూపాయి మరోసారి పడిపోయింది. డాలర్ బలపడితే ఇండియా రూపాయి పడిపోతుంది.. డాలర్ బలహీనపడితే ఇండియా రూపాయి విలువ పెరుగుతుంది. ఇది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది.
సోషల్ మీడియా ద్వారా ప్రచారం త్వరగా చేయాలని భావిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే టీవీ ఛానల్స్ కూడా తమ ఛానల్లోనే మొదటిసారి రావాలనే ఆతృతతో పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకోకుండానే వార్త కథనాలను కొన్ని సందర్భాల్లో ప్రసారం చేస్తుంటారు.
Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించే విధంగా ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులు కావాలని నేటి యువత కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. యూఎన్ గ్లోబల్ […]
ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులు ఫార్మా కంపెనీల నుంచి ఎటువంటి కానుకలు తీసుకోరాదని, వారి ఆతిథ్యంను స్వీకరించరాదని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది.