బెంగాల్లో 5న జరగబోయే ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం కలిసి అధికార టీఎంసీపై దాడిని పెంచాయి. ఇండియా కూటమిలో ఒకవైపు మూడు పార్టీలు కలిసి ఉంటూనే.. ఉప ఎన్నిక రా�
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ లో విద్యార్థుల ఆధార్ నంబర్ను ప్రింట్ చేయవద్దని నిర్ణయిం�
ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధికార భారతీయ జనతా పార్టీ( బీజేపీ) నుంచి వలసలు మొదలయ్యాయి. రెండు రోజుల్లోనే ఇద్దరు సీనియర్ నేతలు పార్ట�
దేశంలో సుందరమైన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలంగా మారింది. రాష్ట్రం సర్వనాశనవం అయింది.
మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వేధింపులు ఉంటున్నాయి. వేధింపుల స్థాయి పెరిగిపోయి అత్యాచారాలు, హత్యల వరకు వెళుతున్నాయి. అయితే కొన్ని ఘట�
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్ని
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా జీ-20 సమ్మిట్ 8 నుంచి 10 వరకు జరుగుతున్నప్పటికీ ఈ నెల 7 లోపుగా దాదాపు �
మనీలాండరింగ్ కేసులో మరో వ్యాపారవేత్త అరెస్టు అయ్యారు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ను ఎన్ఫోర్స్మె