AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన..
- రేపు గుర్తింపు పొందిన సంఘాలతో డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి భేటీ..
- ఆయా సంఘాల నుంచి వచ్చే వినతులను ప్రభుత్వానికి పంపనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణనలోకి తీసుకోని తుది నివేదికను అధికారులు ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది.. అనే అంశంపై ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని సంఘాలు.
Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
Also Read
అయితే, ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు తీసుకుంటుంది. ఇక, 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి ఏ కేటగిరీ కింద ఆరుగురు, 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి బీ కేటగిరీకి ఏడుగురు, 3,500 లకు మించి ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయాన్ని సీ కేటగిరీ కింద ఎనిమిది మందిని కేటాయించారు. ఇలా, ఉద్యోగులను విభజించడంతో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు మిగిలిపోయారు.. వారినీ ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు వినియోగించుకోనుంది ఏపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!