Sandeshkhali: బెంగాల్ సర్కార్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందేశ్ఖాలీ ఘటనను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తదుపరి విచారణను జూలైకి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Murder in Madchal: మేడ్చల్ దారుణం.. మినీ సిలిండర్ తో వ్యక్తిపై దాడి..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ భూకబ్జా, లైంగిక వేధింపులకు పాల్పడ్డరంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో సందేశ్ఖాలీ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఆందోళనలకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. నిరసనలు తీవ్రం కావడంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలతో నిందితుడు షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. పైగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంటిపై సీబీఐ దాడులు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారం కూడా బెంగాల్ ప్రభుత్వానికి రుచించలేదు. దీంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారణ చేపట్టి జూలైకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..
ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్ ఖాలీ బాధిత మహిళలను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆవేదన చెందారు. అంతేకాదు సందేశ్ఖాలీ బాధిత మహిళకు బీజేపీ లోక్సభ సీటును కూడా ప్రకటించింది. మొత్తానికి సందేశ్ఖాలీ ఇష్యూను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి: NTR : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిక్ వైరల్..
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!