MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha Says Other States Copying Telangana Schemes: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగనీటి దినోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రేస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే.. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంతూరులో పింఛన్ ఇవ్వడానికి ఆలోచించేవారని దుయ్యబట్టారు. వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉండటం వల్లే.. సంక్షేమ పథకాలు అమలు, ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Minister Kottu Satyanarayana: పవన్పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
నిజామాబాద్ ప్రజలు కేవలం కేసీఆర్ కటౌట్ చూసి ఓటు వేశారని, ఆయన ఖ్యాతి ఎవరెస్ట్ అంటూ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే.. ఈ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పే సత్తా కేసీఆర్కి మాత్రమే ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎక్కడా చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు అని అభివర్ణించిన ఆమె.. అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర రావు అని పిలవాలి కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువలు కట్టకుండానే వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత.. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
Swimming Pool Death: యువకుడ్ని మింగేసిన స్విమ్మింగ్పూల్.. కారణమదే!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!