Grain Procurement: ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష.. రైతు పండించిన ప్రతీ గింజా కొంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.. సర్వే నెంబర్ల వారీగా పంటల వివరాల ట్యాగింగ్ చేస్తాం.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: TSPSC Group 1 Exam: ఈనెల 16న గ్రూప్-1 పరీక్ష.. ఇవి మాత్రం మర్చిపోవద్దు..!
Also Read
రైతులకు, మిల్లులకు సంబంధం ఉండకూడదు అని స్పష్టం చేసిన మంత్రి గంగుల.. ఎఫ్సీఐ నిర్దేశించిన పెయిర్ ఆవరేజి క్వాలిటీ ప్రకారం సేకరణ ఉంటుందన్నారు. రైతులు ఏఫ్ఏక్యూ ఖచ్చితంగా పాటించండి.. సరిహద్దుల్లో పటిష్ట చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేరే రాష్ట్రం నుండి ఒక్క గింజ కొనుగోలు కేంద్రాలకు రానివొద్దని స్పష్టం చేశారు.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అంతిమంగా రైతుల సంక్షేమమే ముఖ్యం అన్నారు.. ధాన్యం సేకరణపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!