Ponguleti Srinivas Reddy: హాట్ కామెంట్స్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎవరి కష్టార్జితం వారిని అనుభవించనియ్యకుండా చేస్తున్నారు అంటూ పొంగులేటి విమర్శలు గుప్పించాడు.
Read Also: Asin: భర్తతో విడాకులు.. ఒకే హోటల్లో ధోనీతో అసిన్.. అసలేం జరుగుతోంది
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
200 గజాల స్థలం కొంటే ఆ స్థలం ఐదేళ్ల తర్వాత వారి చేతిలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొనింది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వాణిజ్య వ్యాపారులతో ముఖాముఖిలో కూడా హాట్ కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
గడిచిన 5 ఏళ్లలో మీతో పాటు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నాడు. అధికారం ఉందని సామాన్యుల ఇంటిస్థలాలు కబ్జా చేశారని ఆయన చెప్పారు.
Read Also: Cocktails Challenge: బార్ మెనూలోని 21 కాక్టెయిల్స్ తాగడానికి ప్రయత్నించాడు.. చివరకు?
చెమటచుక్కలు చిందించి సంపాదించుకున్న మెతుకులు కూడా తిననివ్వలేని దౌర్భగ్యం ఖమ్మం జిల్లాలోని కొంతమంది నాయకులు చేస్తున్నారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యాపారం, కాంట్రాక్టులు కూడా వాల్లే చేయలంట.. ఇంకో రెండు నెలల్లో వాళ్లని కూకటి వేళ్ళతో పెకిలిస్తామన్నాడు. ప్రజల దీవెనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని పొంగులేటి తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను పాలిస్తున్న ఘడీలకు తాళం వేసి ఇంటికి పంపుడే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ రెండు నెలలు ఇబ్బందులు ఉంటాయి వాటిని మీరు భరించాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. నా కూతురి పెళ్లి కోసం Nsp కాలువ పై కట్టిన వంతెన రాత్రి కూల్చాలని ప్రయత్నం చేశారు.. రెండు నెలల్లో ఖేల్ ఖతం దు:ఖాన్ బంద్ అయిదని అన్నాడు. వారి శేష జీవితాన్ని కూడా మిగల్చొద్దు అని పొంగులేటి చెప్పాడు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?