Ponguleti Srinivas Reddy: హాట్ కామెంట్స్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎవరి కష్టార్జితం వారిని అనుభవించనియ్యకుండా చేస్తున్నారు అంటూ పొంగులేటి విమర్శలు గుప్పించాడు.
Read Also: Asin: భర్తతో విడాకులు.. ఒకే హోటల్లో ధోనీతో అసిన్.. అసలేం జరుగుతోంది
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
200 గజాల స్థలం కొంటే ఆ స్థలం ఐదేళ్ల తర్వాత వారి చేతిలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొనింది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వాణిజ్య వ్యాపారులతో ముఖాముఖిలో కూడా హాట్ కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
గడిచిన 5 ఏళ్లలో మీతో పాటు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నాడు. అధికారం ఉందని సామాన్యుల ఇంటిస్థలాలు కబ్జా చేశారని ఆయన చెప్పారు.
Read Also: Cocktails Challenge: బార్ మెనూలోని 21 కాక్టెయిల్స్ తాగడానికి ప్రయత్నించాడు.. చివరకు?
చెమటచుక్కలు చిందించి సంపాదించుకున్న మెతుకులు కూడా తిననివ్వలేని దౌర్భగ్యం ఖమ్మం జిల్లాలోని కొంతమంది నాయకులు చేస్తున్నారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యాపారం, కాంట్రాక్టులు కూడా వాల్లే చేయలంట.. ఇంకో రెండు నెలల్లో వాళ్లని కూకటి వేళ్ళతో పెకిలిస్తామన్నాడు. ప్రజల దీవెనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని పొంగులేటి తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను పాలిస్తున్న ఘడీలకు తాళం వేసి ఇంటికి పంపుడే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ రెండు నెలలు ఇబ్బందులు ఉంటాయి వాటిని మీరు భరించాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. నా కూతురి పెళ్లి కోసం Nsp కాలువ పై కట్టిన వంతెన రాత్రి కూల్చాలని ప్రయత్నం చేశారు.. రెండు నెలల్లో ఖేల్ ఖతం దు:ఖాన్ బంద్ అయిదని అన్నాడు. వారి శేష జీవితాన్ని కూడా మిగల్చొద్దు అని పొంగులేటి చెప్పాడు.
తాజావార్తలు
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?