Bhatti Vikramakra : కర్ణాటక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 58వ రోజు శనివారం చేవెళ్ల నుంచి షాద్నగర్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కర్ణాటక.. ఎన్నికలతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. జోడో యాత్ర ఫలితమని, మతం పేరుతో జరిగే పాలనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్నారు. కర్ణాటకలో అవినీతిని ప్రజలు సహించలేదన్నారు. దేశ సంపద కాపాడటం కోసం రాహుల్ పిలుపు ఇచ్చారని, ప్రజలు మద్దతు పలికారన్నారు. మోడీ..అడ్డగోలుగా విషప్రచారం చేశారన్నారు.
Also Read : Urinal Problem : మూత్ర విసర్జన సమయంలో నొప్పి? కారణం తెలుసుకో..
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
రాముడిని మోసం చేశారు అని హనుమాన్ భక్తులు కూడా మోడీకి బుద్ది చెప్పారన్నారు. కర్ణాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రభావం ఉంటుందన్నారు. కాంగ్రెస్లో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయని, భిన్నాభిప్రాయాలు నుండి ఏకాభిప్రాయం అధిష్టానం సాధిస్తోందన్నారు. కర్ణాటక లో అయినా..తెలంగాణలో అయినా అంతే అని, కర్ణాటకలో మాదిరిగా..తెలంగాణ లో కూడా అవినీతి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడ్డారని, తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా చేశారన్నారు. జనం పట్టించుకోలేదని, కేటీఆర్ సీఈఓ అనుకుంటున్నారని, జడ్చర్ల లో భారీ సభ ఉంటుందని, తరవాత నల్గొండ.. ఖమ్మంలో సభలు ఉంటాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Also Read : Telangana Congress party: కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పుతాయా..?
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!