Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • క్షేత్రస్థాయి పర్యటనలపై సీఎం ఫోకస్
      #ఆంధ్రప్రదేశ్

      క్షేత్రస్థాయి పర్యటనలపై సీఎం ఫోకస్

      క్షేత్ర స్థాయి పర్యటనల పై ఫోకస్‌ పెట్టారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని ప్రతి వారం సందర్శించాలని సూచించారు.. జాయింట్‌ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్న ఆయన.. మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలని సూచించారు.. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టగానే నేను వారానికి రెండు సార్లు గ్రామ,…
    • టైంకి సెకండ్‌ డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా..!
      #Top Story

      టైంకి సెకండ్‌ డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా..!

      ఇవ్వాల్సిన సమయానికి సెకండ్‌ డోస్‌ వేయకపోతే వ్యాక్సిన్‌ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్‌లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని…
    • సీమ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం..
      #ఆంధ్రప్రదేశ్

      సీమ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం..

      ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…
    • కేసీఆర్ దోపిడీని బయటపెడతాం.. ఆయన శేషజీవితం జైల్లోనే..!
      #తెలంగాణ

      కేసీఆర్ దోపిడీని బయటపెడతాం.. ఆయన శేషజీవితం జైల్లోనే..!

      తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్‌ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్‌ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని…
    • సీఎం జగన్‌కు కేసీఆర్‌ అంటే అభిమానం.. ఏపీ మంత్రి కామెంట్
      #Top Story

      సీఎం జగన్‌కు కేసీఆర్‌ అంటే అభిమానం.. ఏపీ మంత్రి కామెంట్

      తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్‌ సాగుతోన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మంచి ఆలోచన అభిమానంతో ఆంధ్రకి సహకరిస్తామన్నారు.. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి ఉన్నారని… సీఎం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే అభిమానం.. కేసీఆర్‌కి కూడా జగన్‌…
    • వైఎస్ఆర్ భీమాతో పేద‌ల‌కు భ‌రోసా…
      #Top Story

      వైఎస్ఆర్ భీమాతో పేద‌ల‌కు భ‌రోసా…

      వైఎస్ఆర్ భీమా ప‌థ‌కాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  రాష్ట్రంలో కుటుంబ‌పెద్దను కోల్పోయిన వారికి అండ‌గా ఉండేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. 2021-22 సంవ‌త్సరానికి రూ.750 కోట్ల రూపాయ‌ల‌తో భీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్టు వైఎస్ పేర్కొన్నారు.  పేద‌ల‌పై ఎలాంటి భారం ప‌డ‌కుండా భీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు.  బ్యాంకుల‌తో సంబంధం లేకుండానే ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని తెలిపారు.  కుటుంబ పెద్ద చ‌నిపోతే, ఆ కుటుంబానికి భీమాతో…
    • లైవ్ః సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ భీమా ప‌థ‌కం ప్రారంభం
      #Top Story

      లైవ్ః సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ భీమా ప‌థ‌కం ప్రారంభం

    • కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
      #Top Story

      కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

      ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది… ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది… సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు… ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు: వైఎస్సార్ జయంతి జులై 8వ తేదీన భారీ ఎత్తున రైతు దినోత్సవ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల…
    • లైవ్ః కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌
      #Top Story

      లైవ్ః కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

    • నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాబోతున్న‌ది.  ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌బోతున్నారు.  తెలంగాణతో ఉన్న జ‌ల‌వివాదం గురించి ముఖ్యంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. ఏపీలో ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.  ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది.  …
    ←1…130131132133134…137→

తాజావార్తలు

  • Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..

  • Mudit Jain: ఇది కదా డెడికేషన్.. కోచింగ్ లేకుండానే సీబీఎస్ఈలో 500కి 500 మార్కులు..

  • TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • KTR : తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన నిండి ఉంది

ట్రెండింగ్‌

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions