Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!

      హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
    • నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…
      #Top Story

      నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

      ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి…
    • సీఎం జగన్ ను కలిసిన 2008 డీఎస్సీ అభ్యర్థులు…
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ ను కలిసిన 2008 డీఎస్సీ అభ్యర్థులు…

      ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…
    • పేద‌వాడికి ఉప‌యోగ‌ప‌డ‌కుంటే…విఫ‌ల‌మైన‌ట్టే…
      #Top Story

      పేద‌వాడికి ఉప‌యోగ‌ప‌డ‌కుంటే…విఫ‌ల‌మైన‌ట్టే…

      చిరువ్యాపారుల కోసం జ‌గ‌నన్న తోడు ప‌థ‌కాన్ని ప్రారంభించారు.  తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు.  ఈ ప‌థ‌కం కోసం రూ.370 కోట్ల రూపాయ‌లను  రిలీజ్ చేశారు.  3.7 ల‌క్ష‌ల మందికి ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు.  చిరు వ్యాపారుల‌కు బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేద‌ని, గ‌త్యంత‌రం లేక వ్యాపారులు అధిక వ‌డ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించ‌లేక పేద‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా తీసుకురావాల‌ని, లేక‌పోతే ప్ర‌భుత్వాలు విఫ‌లం అయిన‌ట్టే అని…
    • చిరు వ్యాపారుల‌కు జ‌గ‌న‌న్న తోడు…రూ.370 కోట్లు విడుద‌ల‌…
      #Top Story

      చిరు వ్యాపారుల‌కు జ‌గ‌న‌న్న తోడు…రూ.370 కోట్లు విడుద‌ల‌…

      క‌రోనా స‌మ‌యంలో చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోయిన సంగ‌తి తెలిసిందే.  చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వీరిని ఆదుకోవ‌డానికి సీఎం… జ‌గ‌న‌న్న తోడు పథ‌కాన్ని తీసుకొచ్చారు.  ఈ ప‌థ‌కం కింద చిరు వ్యాపారుల‌ను అదుకోబోతున్నారు.  చిరువ్యాపారుల‌కు రూ.10వేల రూపాయ‌ల వ‌డ్డీలేని రుణాల‌ను మంజూరు చేయ‌బోతున్నారు.  తాడెప‌ల్లి క్యాంప్ కార్యాల‌యం నుంచి 11 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో న‌గ‌దును బ‌దిలీ చేయ‌నున్నారు.  ఈ ప‌థకం ద్వారా 3.7 ల‌క్ష‌ల మంది చిరువ్యాపారుల‌కు ల‌బ్ది చేకూర‌బోతున్న‌ది.…
    • ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…

      రాష్ట్రంలో పేద‌ల కోసం ప్ర‌భుత్వం ఇళ్ల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇళ్ల నిర్మాణం కోసం ఇప్ప‌టికే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను పంపిణీ చేసింది.  ప్ర‌భుత్వం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్ర‌భుత్వ‌మే ప‌క్కాగా ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చేందుకు సిద్ద‌మైన విష‌యం తెలిసిందే.  ఇటీవ‌లే దీనికి సంబందించిన కార్య‌క్ర‌మం అధికారికంగా ప్రారంభించారు.  ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు.  ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌ను ఆ…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌

      క‌రోనా స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. క‌రోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జ‌మ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
    • ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి సొంతిల్లు…
      #Top Story

      ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి సొంతిల్లు…

      ఇల్లులేని పేద‌ల‌కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో సుమారు 15 ల‌క్ష‌ల‌కు పైగా గృహాల‌ను నిర్మిస్తున్నారు.  ఈ ప‌థకం ద్వారా 31 ల‌క్ష‌ల కుటుంబాల‌కు స్థిరాస్తుల‌ను క‌ల్పిస్తున్నాం.  ఈ కార్య‌క్ర‌మం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇస్తోంద‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  ఈరోజు వైఎస్ జ‌గ‌నన్న కాల‌నీల నిర్మాణం ప‌నుల‌ను సీఎం జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా ప్రారంభించారు.  యుద్ధ ప్రాతిప‌దిక‌న గృహ‌నిర్మాణ ప‌నుల‌ను పూర్తిచేస్తామ‌ని, రాష్ట్ర‌జ‌నాభాలో ప్ర‌తి నలుగురిలో ఒక‌రికి ప‌క్కా ఇంటిని ఇస్తున్నామ‌ని సీఎం…
    • లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…
      #Top Story

      లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…

    • ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు… జూన్ 14కి వాయిదా…
      #Top Story

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు… జూన్ 14కి వాయిదా…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ కేసులో ఈ రోజు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు.  పిటీష‌న‌ర్ రాజ‌కీయ దురుద్దేశ్యంతోనే పిటీష‌న్ దాఖ‌లు చేశార‌ని, పిటీష‌న‌ర్ త‌న పిటీష‌న్‌లో వాడిన భాష‌, తీవ్ర అభ్యంతర‌క‌రంగా ఉంద‌ని పిటీష‌న‌ర్ రూ.900 కోట్లు బ్యాంకుల‌ను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడ‌ని కౌంట‌ర్‌లో పేర్కోన్నారు.…
    ←1…131132133134135136→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!

  • Thaman: మెగాస్టార్‌- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

  • Hyderabad: టోలీచౌకిలో విషాదం.. ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో ప్రమాదం.. నలుగురు మృతి..

  • Realme Narzo Power 5G: 10001mAh బ్యాటరీ, 144Hz AMOLED, IP69 రేటింగ్.. రియల్‌మీ నార్జో పవర్ 5G భారత్‌లో లాంచ్

  • Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!

ట్రెండింగ్‌

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions