Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు జూన్ 1కి వాయిదా… కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే…
      #Top Story

      జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు జూన్ 1కి వాయిదా… కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే…

      జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పిటీష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ర‌ఘురామ పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జ‌గ‌న్‌కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు ఇప్ప‌టికే ప‌లుమార్లు అవ‌కాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని, 1 వ తేదీన కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే నేరుగా విచార‌ణ…
    • పలు రాష్ట్రాల సీఎంలతో షా భేటీ… 
      #Top Story

      పలు రాష్ట్రాల సీఎంలతో షా భేటీ… 

      టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.  ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది.  తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.  ఈ సమావేశంలో…
    • ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 
      #Top Story

      ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 

      ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది.  ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు.  అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2021-22 సంవ‌త్స‌రానికిగాను వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.2,29,779.21 కోట్లు.  వెన‌క బ‌డిన కులాల‌కు బ‌డ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు.  ఇక ఏ…
    • మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్

      నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్‌ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…
    • లైవ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటి, ఎంఆర్ఐ మెషిన్ లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్  
      #Top Story

      లైవ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటి, ఎంఆర్ఐ మెషిన్ లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్  

    • మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ 
      #Top Story

      మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ 

    • అస‌లు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి..?
      #తెలంగాణ

      అస‌లు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి..?

      అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు… ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మాజీ మంత్రి ఈట‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.. అయితే, కోవిడ్ స‌మ‌యంలో.. ఈ ప‌రిస్థితి ఏంటి? అంటూ రెండు ప్ర‌భుత్వాల‌ను నిల‌దీశారు వీహెచ్. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
    • ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!
      #Top Story

      ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!

      ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార‌ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు……
    • అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 
      #Top Story

      అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 

      రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.  కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది.  ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది.  అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
    ←1…134135136137→

తాజావార్తలు

  • Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!

  • Sheraz Mehdi: టాలీవుడ్‌లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!

  • Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!

  • Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions