Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 
      #Top Story

      ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 

      ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది.  ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు.  అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2021-22 సంవ‌త్స‌రానికిగాను వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.2,29,779.21 కోట్లు.  వెన‌క బ‌డిన కులాల‌కు బ‌డ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు.  ఇక ఏ…
    • మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్

      నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్‌ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…
    • లైవ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటి, ఎంఆర్ఐ మెషిన్ లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్  
      #Top Story

      లైవ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటి, ఎంఆర్ఐ మెషిన్ లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్  

    • మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ 
      #Top Story

      మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ 

    • అస‌లు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి..?
      #తెలంగాణ

      అస‌లు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి..?

      అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌భుత్వాల ప్రాధాన్య‌త ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు… ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మాజీ మంత్రి ఈట‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.. అయితే, కోవిడ్ స‌మ‌యంలో.. ఈ ప‌రిస్థితి ఏంటి? అంటూ రెండు ప్ర‌భుత్వాల‌ను నిల‌దీశారు వీహెచ్. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
    • ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!
      #Top Story

      ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!

      ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార‌ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు……
    • అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 
      #Top Story

      అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 

      రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.  కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది.  ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది.  అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
    • 104 సేవలపై జగన్ కీలక నిర్ణయం…కేంద్రం నిర్ణయించిన మేరకే… 
      #ఆంధ్రప్రదేశ్

      104 సేవలపై జగన్ కీలక నిర్ణయం…కేంద్రం నిర్ణయించిన మేరకే… 

      రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షను నిర్వ‌హించారు.  ఈ స‌మీక్ష‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  104 వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని ఆదేశించారు.  104 కు ఫోన్ చేసిన వెంట‌నే అవ‌స‌రం మేర‌కు బెడ్‌ల‌ను ఇచ్చే విధంగా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.  బెడ్లు అవ‌స‌రం లేని వారిని క‌రోనా కేర్ సెంట‌ర్ల‌కు పంపాల‌ని, ప్ర‌తి ఆసుప‌త్రిలో ఆరోగ్య మిత్ర‌ను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు జ‌రిగేలా…
    • సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ…
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ…

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.  మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.  ఏపీలో కరోనా పరీక్షలు లక్ష…
    • సీఎం అంటే జ‌గ‌నే.. ఏపీ సీఎంపై కోమ‌టిరెడ్డి ప్ర‌శంస‌లు
      #తెలంగాణ

      సీఎం అంటే జ‌గ‌నే.. ఏపీ సీఎంపై కోమ‌టిరెడ్డి ప్ర‌శంస‌లు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్ర‌చారం నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జ‌గ‌నే అన్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయ‌న‌.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్ర‌శంసించారు.. అయితే, క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ప్ర‌జ‌లు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో…
    ←1…134135136137→

తాజావార్తలు

  • Lok sabha: డీలిమిటేషన్ సహా 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.. రేపు సాయంత్రం ఓటింగ్

  • Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..

  • Virat Kohli: 38 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్‌ ఏ బౌ’!

  • MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

  • Pakistan: యూఏఈ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. గిన్నె పట్టుకుని దేశాల చుట్టూ పాక్ ప్రధాని..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions