Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  
    • ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…
      #Top Story

      ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కార‌ణంగా డ్రైవ‌ర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుల‌న్నారు.  వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం వాహ‌న‌మిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు వాహ‌న‌మిత్ర సాయం అందించింది.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆన్‌లైన్ ద్వారా వాహ‌న‌మిత్ర సాయాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయ‌బోతున్నారు.  ఈ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్ష‌ల‌మంది…
    • ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు
      #ఆంధ్రప్రదేశ్

      ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో కొత్త‌గా ఎంపిక కానున్న ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీల‌కు ఆమోద‌ముద్ర వేశారు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్‌.. సాయంత్రం త‌న శ్రీ‌మ‌తి వైఎస్ భార‌తితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో స‌మావేశం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా గవర్నర్ కోటాలో…
    • నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…
      #Top Story

      నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఎస్ఎన్‌బీసీ సమావేశం జరిగింది.  2021-22 వార్షిక రుణ ప్ర‌ణాళికను ఆవిష్క‌రించారు.  స్కూళ్లు, ఆసుప‌త్రుల‌ను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామ‌ని, అగ్రి ఇన్‌ఫ్రా, గృహాలు, ఇత‌ర వ్య‌వ‌సాయ రంగాల్లో బ్యాంకుల స‌మ‌ర్ధ‌త పెర‌గాల‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  వ్య‌వ‌సాయ రంగంలో మౌలిక స‌దుపాయాలు పెంచాలని పేర్కొన్నారు.  ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు పిల్ల‌లు తిరిగి వ‌స్తున్న‌ట్టు తెలిపారు.  చికిత్స‌కోసం చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టు సీఎం తెలిపారు.…
    • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో సీఎం జగన్‌ భేటీ…
      #ఆంధ్రప్రదేశ్

      కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో సీఎం జగన్‌ భేటీ…

      కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…
    • ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!

      హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
    • నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…
      #Top Story

      నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

      ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి…
    • సీఎం జగన్ ను కలిసిన 2008 డీఎస్సీ అభ్యర్థులు…
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ ను కలిసిన 2008 డీఎస్సీ అభ్యర్థులు…

      ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…
    • పేద‌వాడికి ఉప‌యోగ‌ప‌డ‌కుంటే…విఫ‌ల‌మైన‌ట్టే…
      #Top Story

      పేద‌వాడికి ఉప‌యోగ‌ప‌డ‌కుంటే…విఫ‌ల‌మైన‌ట్టే…

      చిరువ్యాపారుల కోసం జ‌గ‌నన్న తోడు ప‌థ‌కాన్ని ప్రారంభించారు.  తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు.  ఈ ప‌థ‌కం కోసం రూ.370 కోట్ల రూపాయ‌లను  రిలీజ్ చేశారు.  3.7 ల‌క్ష‌ల మందికి ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు.  చిరు వ్యాపారుల‌కు బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేద‌ని, గ‌త్యంత‌రం లేక వ్యాపారులు అధిక వ‌డ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించ‌లేక పేద‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా తీసుకురావాల‌ని, లేక‌పోతే ప్ర‌భుత్వాలు విఫ‌లం అయిన‌ట్టే అని…
    • చిరు వ్యాపారుల‌కు జ‌గ‌న‌న్న తోడు…రూ.370 కోట్లు విడుద‌ల‌…
      #Top Story

      చిరు వ్యాపారుల‌కు జ‌గ‌న‌న్న తోడు…రూ.370 కోట్లు విడుద‌ల‌…

      క‌రోనా స‌మ‌యంలో చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోయిన సంగ‌తి తెలిసిందే.  చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వీరిని ఆదుకోవ‌డానికి సీఎం… జ‌గ‌న‌న్న తోడు పథ‌కాన్ని తీసుకొచ్చారు.  ఈ ప‌థ‌కం కింద చిరు వ్యాపారుల‌ను అదుకోబోతున్నారు.  చిరువ్యాపారుల‌కు రూ.10వేల రూపాయ‌ల వ‌డ్డీలేని రుణాల‌ను మంజూరు చేయ‌బోతున్నారు.  తాడెప‌ల్లి క్యాంప్ కార్యాల‌యం నుంచి 11 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో న‌గ‌దును బ‌దిలీ చేయ‌నున్నారు.  ఈ ప‌థకం ద్వారా 3.7 ల‌క్ష‌ల మంది చిరువ్యాపారుల‌కు ల‌బ్ది చేకూర‌బోతున్న‌ది.…
    ←1…132133134135136137→

తాజావార్తలు

  • Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..

  • Yamaha Fascino: యమహా ఫాసినో 2026 విడుదల.. యూత్, మహిళల ఫేవరెట్ స్కూటర్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

  • Paapam Prathap: ‘పాపం ప్రతాప్’కు సెన్సార్ షాక్: యానిమల్ వెల్ఫేర్ బోర్డు టెన్షన్!

  • Vaibhav Sooryavanshi: “ఈ బుడ్డోన్ని ఇప్పుడే టీమిండియాలోకి తీసుకుని తొందర పడకండి”.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Krunal vs Mukul: నీ అంతు చూస్తా.. ముకుల్ చౌదరిని బెదిరించిన కృనాల్ పాండ్య!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions