Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ys Jagan

Ys Jagan News

    • ఏపీలో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌… ఏ శాఖ‌లో ఎన్ని పోస్టులు అంటే…
      #Top Story

      ఏపీలో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌… ఏ శాఖ‌లో ఎన్ని పోస్టులు అంటే…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ రోజు జాబ్ క్యాలెండ‌ర్‌ను రిలీజ్ చేశారు.  2021-22 వ సంవ‌త్స‌రానికి వివిధ శాఖ‌ల్లో మొత్తం 10,143 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జులై నెల నుంచి వివిధ శాఖ‌ల్లోని పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌బోతున్నారు.  జులై నెల‌లో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  ఇక ఆగ‌స్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1,2 కి చెందిన 36 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ను…
    • జేసీల‌కు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదు..
      #ఆంధ్రప్రదేశ్

      జేసీల‌కు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదు..

      పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. వారికి మార్గ‌నిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ క‌ట్ట‌లేద‌ని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేద‌న్న ఆయ‌న‌.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్‌ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు…
    • నూతన విద్యా విధానంపై సీఎం కీల‌క వ్యాఖ్య‌లు
      #Top Story

      నూతన విద్యా విధానంపై సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

      నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జ‌ర‌గుతుంద‌న్నారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చ‌ర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాల‌ని ఆదేశించిన ఆయ‌న‌.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక‌, ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుంద‌ని.. మండలానికి…
    • విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  
    • ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…
      #Top Story

      ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కార‌ణంగా డ్రైవ‌ర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుల‌న్నారు.  వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం వాహ‌న‌మిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు వాహ‌న‌మిత్ర సాయం అందించింది.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆన్‌లైన్ ద్వారా వాహ‌న‌మిత్ర సాయాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయ‌బోతున్నారు.  ఈ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్ష‌ల‌మంది…
    • ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు
      #ఆంధ్రప్రదేశ్

      ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో కొత్త‌గా ఎంపిక కానున్న ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీల‌కు ఆమోద‌ముద్ర వేశారు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్‌.. సాయంత్రం త‌న శ్రీ‌మ‌తి వైఎస్ భార‌తితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో స‌మావేశం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా గవర్నర్ కోటాలో…
    • నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…
      #Top Story

      నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఎస్ఎన్‌బీసీ సమావేశం జరిగింది.  2021-22 వార్షిక రుణ ప్ర‌ణాళికను ఆవిష్క‌రించారు.  స్కూళ్లు, ఆసుప‌త్రుల‌ను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామ‌ని, అగ్రి ఇన్‌ఫ్రా, గృహాలు, ఇత‌ర వ్య‌వ‌సాయ రంగాల్లో బ్యాంకుల స‌మ‌ర్ధ‌త పెర‌గాల‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  వ్య‌వ‌సాయ రంగంలో మౌలిక స‌దుపాయాలు పెంచాలని పేర్కొన్నారు.  ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు పిల్ల‌లు తిరిగి వ‌స్తున్న‌ట్టు తెలిపారు.  చికిత్స‌కోసం చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టు సీఎం తెలిపారు.…
    • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో సీఎం జగన్‌ భేటీ…
      #ఆంధ్రప్రదేశ్

      కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో సీఎం జగన్‌ భేటీ…

      కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…
    • ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!

      హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
    • నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…
      #Top Story

      నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

      ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి…
    ←1…132133134135136137→

తాజావార్తలు

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..

  • Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!

  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions