Free Bus In AP: శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం అమలవుతోంది. ఉచిత ప్రయాణ మనో.. ఇంకెం కారణమో తెలియదు గానీ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ రద్దీగా తిరుగుతున్నాయి.
S*exual Assault: ఒడశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఇక, అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న అతడికి కామ కోరికలు క్రమంగా పెరిగిపోయాయి. వయసు మీరిందన్న సోయి కూడా లేకుండా తన వాంఛలను తీర్చుకోవాలని అనుకున్నాడు.
ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది.
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు... సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు..
హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డులు దొంగిలించి నగదు దోచుకుంటున్న ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, రూ.7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డను స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి.. బస్టాండ్, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లలో రోడ్ల పై ఉన్న మహిళల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాడు. మహిళలు, యువతుల ఫోటోలు తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాడు శ్రవణ్ అనే వ్యక్తి. తైస్ అండ్ లెగ్గిన్స్ పేరిట ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నాడు.
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చర్చేవరకు అస్సలు వదిలే వారుకాదు.. కానీ ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం ఏదైన గొడవలు జరిగితే వెంటనే క్షణికావేశంలో విడిపోతున్నారు.. అందుకే ఆడవాళ్లు వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.. పెళ్లి మాట ఎత్తగానే భయపడుతున్నారు.. ఈరోజుల్లో ఆడవారు కాస్తా ఇండిపెండెంట్గా, నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నారు.. అందుకు కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త…
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం చర్మ సంరక్షణతో పాటు, చర్మాన్ని పర్ఫెక్ట్ గా మార్చడానికి స్తంభింపచేసిన వెంట్రుకలు, జుట్టును కూడా తొలగిస్తారు. వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. కానీ చాలా మంది అమ్మాయిలు ఇంట్లో షేవింగ్ చేయడం సులభమని భావిస్తారు. ఆ కారణంగా కొన్నిసార్లు చర్మంపై మొటిమలు కనిపిస్తాయి..లేదంటే వెంట్రుకలు మరింత చిక్కగా అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో.. ముఖాన్ని షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. తద్వారా చర్మంలో…