S*exual Assault: లైంగిక వేధింపుల నిందితుడి హతం.. 8 మంది మహిళలు అరెస్టు
- ఒడిశాలో 60 ఏళ్ల వృద్ధుడిని చంపేసిన మహిళలు..
- తమను లైంగికంగా వేధించినందుకే హత్య చేసినట్లు వెల్లడి..
- ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exual Assault: ఒడశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఇక, అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న అతడికి కామ కోరికలు క్రమంగా పెరిగిపోయాయి. వయసు మీరిందన్న సోయి కూడా లేకుండా తన వాంఛలను తీర్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం గ్రామంలో ఒంటరిగా కనిపించిన మహిళలందరినీ ఇష్టం వచ్చినట్లుగా తాకడం స్టార్ట్ చేశాడు. అర్థరాత్రి సమయంలో ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారనే విషయం తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి మరీ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, ఇప్పటికే గ్రామంలోని ఐదుగురిని హత్యాచారం చేశాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన బాధిత మహిళలు ఎవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోయారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
అయితే, ఈ నెల 3వ తేదీన నిందితుడు 52 ఏళ్ల వితంతువుని రేప్ చేశాడు. ఆ విషయం తెలిపిన మిగతా ఐదుగురు బాధితురాళ్లకు తెలిసిపోయింది. దీంతో వారందరూ కలిసి ఆ వితంతువు వద్దకు వెళ్లారు. తమను కూడా ఆ నీచూడే అత్యాచారం చేశాడని చెప్పి మరీ.. ఇకపై ఇలా ఇంకెవరికీ జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకోసం అతడ్ని చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ విషయాన్ని మరో ఇద్దరు మహిళలు పురుషులకు చెప్పారు.. వారు కూడా దీనికి ఒప్పుకోవడంతో.. మొత్తం 10 మంది కలిసి జూన్ 3న అర్ధరాత్రి నిందితుడి ఇంటికి వెళ్లారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఇక, నిద్రలో ఉన్న అతడిపై బాధిత మహిళలందరూ ఒక్కసారిగా దాడి చేశారు. అయినా వారి కోపం తగ్గక పోవడంతో.. అందరూ కలిసి ఆ వృద్ధుడిని తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి.. అతడు బతికుండగానే శరీరానికి నిప్పంటించి.. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మృతుడి జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. హత్య చేసిన ఆరుగురు మహిళలతో పాటు వాళ్లకు సహకరించిన మరో ఇద్దరు మహిళలతో పాటు పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?