S*exual Assault: లైంగిక వేధింపుల నిందితుడి హతం.. 8 మంది మహిళలు అరెస్టు
- ఒడిశాలో 60 ఏళ్ల వృద్ధుడిని చంపేసిన మహిళలు..
- తమను లైంగికంగా వేధించినందుకే హత్య చేసినట్లు వెల్లడి..
- ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exual Assault: ఒడశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఇక, అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న అతడికి కామ కోరికలు క్రమంగా పెరిగిపోయాయి. వయసు మీరిందన్న సోయి కూడా లేకుండా తన వాంఛలను తీర్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం గ్రామంలో ఒంటరిగా కనిపించిన మహిళలందరినీ ఇష్టం వచ్చినట్లుగా తాకడం స్టార్ట్ చేశాడు. అర్థరాత్రి సమయంలో ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారనే విషయం తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి మరీ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, ఇప్పటికే గ్రామంలోని ఐదుగురిని హత్యాచారం చేశాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన బాధిత మహిళలు ఎవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోయారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
అయితే, ఈ నెల 3వ తేదీన నిందితుడు 52 ఏళ్ల వితంతువుని రేప్ చేశాడు. ఆ విషయం తెలిపిన మిగతా ఐదుగురు బాధితురాళ్లకు తెలిసిపోయింది. దీంతో వారందరూ కలిసి ఆ వితంతువు వద్దకు వెళ్లారు. తమను కూడా ఆ నీచూడే అత్యాచారం చేశాడని చెప్పి మరీ.. ఇకపై ఇలా ఇంకెవరికీ జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకోసం అతడ్ని చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ విషయాన్ని మరో ఇద్దరు మహిళలు పురుషులకు చెప్పారు.. వారు కూడా దీనికి ఒప్పుకోవడంతో.. మొత్తం 10 మంది కలిసి జూన్ 3న అర్ధరాత్రి నిందితుడి ఇంటికి వెళ్లారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఇక, నిద్రలో ఉన్న అతడిపై బాధిత మహిళలందరూ ఒక్కసారిగా దాడి చేశారు. అయినా వారి కోపం తగ్గక పోవడంతో.. అందరూ కలిసి ఆ వృద్ధుడిని తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి.. అతడు బతికుండగానే శరీరానికి నిప్పంటించి.. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మృతుడి జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. హత్య చేసిన ఆరుగురు మహిళలతో పాటు వాళ్లకు సహకరించిన మరో ఇద్దరు మహిళలతో పాటు పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!