S*exual Assault: లైంగిక వేధింపుల నిందితుడి హతం.. 8 మంది మహిళలు అరెస్టు
- ఒడిశాలో 60 ఏళ్ల వృద్ధుడిని చంపేసిన మహిళలు..
- తమను లైంగికంగా వేధించినందుకే హత్య చేసినట్లు వెల్లడి..
- ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exual Assault: ఒడశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఇక, అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న అతడికి కామ కోరికలు క్రమంగా పెరిగిపోయాయి. వయసు మీరిందన్న సోయి కూడా లేకుండా తన వాంఛలను తీర్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం గ్రామంలో ఒంటరిగా కనిపించిన మహిళలందరినీ ఇష్టం వచ్చినట్లుగా తాకడం స్టార్ట్ చేశాడు. అర్థరాత్రి సమయంలో ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారనే విషయం తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి మరీ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, ఇప్పటికే గ్రామంలోని ఐదుగురిని హత్యాచారం చేశాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన బాధిత మహిళలు ఎవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోయారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
అయితే, ఈ నెల 3వ తేదీన నిందితుడు 52 ఏళ్ల వితంతువుని రేప్ చేశాడు. ఆ విషయం తెలిపిన మిగతా ఐదుగురు బాధితురాళ్లకు తెలిసిపోయింది. దీంతో వారందరూ కలిసి ఆ వితంతువు వద్దకు వెళ్లారు. తమను కూడా ఆ నీచూడే అత్యాచారం చేశాడని చెప్పి మరీ.. ఇకపై ఇలా ఇంకెవరికీ జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకోసం అతడ్ని చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ విషయాన్ని మరో ఇద్దరు మహిళలు పురుషులకు చెప్పారు.. వారు కూడా దీనికి ఒప్పుకోవడంతో.. మొత్తం 10 మంది కలిసి జూన్ 3న అర్ధరాత్రి నిందితుడి ఇంటికి వెళ్లారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఇక, నిద్రలో ఉన్న అతడిపై బాధిత మహిళలందరూ ఒక్కసారిగా దాడి చేశారు. అయినా వారి కోపం తగ్గక పోవడంతో.. అందరూ కలిసి ఆ వృద్ధుడిని తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి.. అతడు బతికుండగానే శరీరానికి నిప్పంటించి.. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మృతుడి జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. హత్య చేసిన ఆరుగురు మహిళలతో పాటు వాళ్లకు సహకరించిన మరో ఇద్దరు మహిళలతో పాటు పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..