* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ * నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్ * నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు.. రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు * ఏపీ: నేడు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్…
* ఢిల్లీ: నేడు ఆరోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఐదు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఉభయసభలు * ఢిల్లీ: నేడు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల నేతల భేటీ.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్డే ఆఫీసులో నేతల భేటీ.. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ * ఢిల్లీ: గవర్నర్పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా…
* విశాఖ: నేడే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మ్యాచ్ నిర్వహణ పై ఉత్కంఠ.. ఏసీఏ వీడిసిఎ స్టేడియంలోని పిచ్ పూర్తిగా కప్పివేత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్ * ఏపీ: నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ.. రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి.. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి…
* నేడు విశాఖకు భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు… రేపు ఏసీఏ-వీడిసిఏ స్టేడియంలో రెండో వన్ డే.. మధ్యాహ్నం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ఇరు జట్లు.. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఋషికొండలోని రాడిషన్ బ్లూకు చేసుకుని అక్కడే బస చేయనున్న క్రికెటర్లు * అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ శాసనసభ సమావేశాలు * హైదరాబాద్: టీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితలుకు ఇవాళ్టి నుంచి సిట్ కస్టటడీ * నేడు ఢిల్లీలో గ్లోబల్…
* హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న కవిత.. రేపు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత * నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు * కామారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. నిజాంసాగర్ మండలం గోర్గల్ వద్ద మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.. జక్కాపూర్ వద్ద నాగమడుగు ఎత్తిపోతలకు శంఖుస్థాపన.. పిట్లం జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ…
* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బీఏసీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం * కృష్ణా జిల్లా: నేడు మచిలీపట్నంలో జనసేన పార్టీ వార్షిక ఆవిర్భావ సభ.. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం.. మధ్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో బయల్దేరనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల…
* ఆస్కార్ వేదికపై నాటు నాటు సందడి.. అవార్డు ప్రకటనకు ముందే స్టేజిపై నాటు నాటు డ్యాన్స్ * ఢిల్లీ: ఈ రోజు నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నెల విరామం తర్వాత ఈ రోజు తిరిగి సమావేశమౌతున్న పార్లమెంట్ ఉభయ సభలు.. మొత్తం 27 పని దినాలు.. ఈ రోజు ఉదయం పార్లమెంట్ లో సమావేశమౌతున్న ప్రతిపక్షాలు..…
* నేడు, రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధమైన ఏయూ గ్రౌండ్స్.. అద్భుతంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. * ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానున్న జీఐఎస్.. ఉదయం 10 గంటలకు లేజర్ షో.. అనంతం మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం.. సమ్మిట్ వెల్ కమ్ అడ్రస్ ఇవ్వనున్న సీఎస్ జవహర్ రెడ్డి.. అనంతరం చెరో ఐదు నిమిషాల పాటు ఉపన్యసించనున్న మంత్రులు అమర్నాథ్, బుగ్గన ..…