* ఐపీఎల్: బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు బెంగళూరు-చెన్నై మధ్య మ్యాచ్ * నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. * రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు.. రాజన్నపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.. దేవునిగుట్ట తండా(…
* ఐపీఎల్లో నేడు ఢిల్లీతో బెంగళూరు ఢీ.. సాయంత్రం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. రాత్రి 7.30 గంటలకు లక్నో-పంజాబ్మధ్య మ్యాచ్ * నేడు వరంగల్లో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’.. వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీకి సిద్ధమైన బీజేపీ. హన్మకొండ కేయూ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న బండి సంజయ్.. టీఎస్పీఎస్ అవకతవకలపై సర్కార్ కు నిలదీయనున్న నేతలు ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో…
* నేడు బాబా సాహెడ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి.. దేశవ్యాప్తంగా ఉత్సవాలు * హైదరాబాద్: నేడు 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ.. * అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల దారి మళ్లింపు.. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్లో ట్రాఫిక్ ఆంక్షలు * నేడు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగసభ.. * ఐపీఎల్: నేడు రాత్రి…
* ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ.. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించిన సూరత్ కోర్టు.. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టులో పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ * నేటి నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ.. * మొహాలీ: ఐపీఎల్లో నేడు గుజరాత్తో తలపడనున్న పంజాబ్.. రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం * TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ…
* నేడు నాటో కూటమిలోకి ఫిన్లాండ్ * ఐపీఎల్లో నేడు ఢిల్లీతో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం * హైదరాబాద్: నేడు సిట్ కస్టడీకి TSPSC లీకేజ్ కేసు నిందితులు * తిరుమల: శ్రీవారి వసంతోత్సవాల్లో రోండోవ రోజు.. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్న శ్రీవారు, రేపటితో ముగియనున్న వార్షిక వసంతోత్సవాలు.. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃరుద్ధరణ * తిరుమల: రేపు, ఎల్లుండి…
* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ. * అమరావతి: నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం…