* ఐపీఎల్: నేడు కోల్కతా వర్సెస్ గుజరాత్.. కోల్కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ.. * తిరుమల: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలు.. గజవాహనంపై నారణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు * వరంగల్: నేడు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల రథోత్సవం.. * పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో…
* ఐపీఎల్లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోతో గుజరాత్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై- పంజాబ్ మ్యాచ్ ప్రారంభం * తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. * నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. రంజాన్ వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * నేడు సిద్దిపేటలో శిల్పారామం నిర్మాణానికి భూమి పూజ.. కోమటి చెరువు ప్రాంతంలోని బైపాస్ రోడ్డులో 25…
* ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనున్న సన్రైజర్స్ హైదరాబాద్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం.. * ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్పై విచారణ.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత * ప్రకాశం జిల్లా: ఇవాళ యర్రగొండపాలెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 4.15…
* ఢిల్లీ: నేడు, రేపు గ్లోబల్ బౌద్ధ సమ్మిట్.. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్న 30 దేశాలకు చెందిన 180 మంది బౌద్ధ గురువులు * ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ.. మెజిస్ట్రేట్ కోర్టు విధించిన శిక్షపై.. స్టే విధించాలని సెషన్స్ కోర్టును ఆశ్రయించిన రాహుల్.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించిన సూరత్ కోర్టు *…
* ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్తో తలపడనున్న లక్నో సూపర్ జెయింట్స్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. * ఖమ్మం:నేడు కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొననున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం…
* ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. విభజన అంశంపై సుప్రీంలో పిటిషన్లు వేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె. రఘురామకృష్ణ రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు * ఢిల్లీ: ఈడీ కేసులో ఇవాళ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన సిసోడియా * ఐఫోన్ల ప్రేమికులకు గుడ్న్యూస్.. దేశంలో తన తొలి రిటైల్ అవుట్లెట్ ఈరోజు…