* నేడు నాటో కూటమిలోకి ఫిన్లాండ్ * ఐపీఎల్లో నేడు ఢిల్లీతో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం * హైదరాబాద్: నేడు సిట్ కస్టడీకి TSPSC లీకేజ్ కేసు నిందితులు * తిరుమల: శ్రీవారి వసంతోత్సవాల్లో రోండోవ రోజు.. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్న శ్రీవారు, రేపటితో ముగియనున్న వార్షిక వసంతోత్సవాలు.. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃరుద్ధరణ * తిరుమల: రేపు, ఎల్లుండి…
* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ. * అమరావతి: నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం…
* తిరుమల: నేటి నుంచి నడకదారి భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. అలిపిరి నడకమార్గంలో 10 వేల టికెట్లు.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనున్న టీటీడీ * విజయవాడ : నేడు విద్యాశాఖ మంత్రి బొత్స మీడియా సమావేశం.. పదవ తరగతి పరీక్షలు, ఒంటి పూట బడులు వంటి వాటిపై మాట్లాడనున్న మంత్రి.. * ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 రోజుకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి…
* నేడు శ్రీరాముని శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. 6 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర * నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం.. హాజరు కానున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హిమాచలప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కళ్యాణంలో పాల్గొననున్న చిన్న జీయర్ స్వామి * విజయనగరం: శ్రీరామ నవమి సందర్భంగా రామతీర్థంలో సీతారాముల కల్యాణం… భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ప్రభుత్వం తరుఫున స్వామివారికి పట్టు వస్త్రాలు…
* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి * హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ సభ * నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం.. * తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం * ఒంగోలు: నేడు…
* విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం.. విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న సీఎం.. * జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం.. సమావేశాల తర్వాత రాత్రి 8.35 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న సీఎం వైఎస్ జగన్…