* బెంగళూరు: ఈ రోజు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ భేటీ.. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరు కావాలంటూ KPCC అధ్యక్షుడి హోదాలో DK శివకుమార్ లేఖ.. కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవ్వాలని పిలుపు * ఈ రోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. * హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం .. జూన్ 2…
* కర్ణాటక నూతన సీఎంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. ఈ రోజు ఉదయం మరోసారి ఖర్గేతో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇరువురు నేతలతో నేడు రెండవ విడత చర్చలు తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటించనున్న పార్టీ * ఐపీఎల్లో నేడు పంజాబ్తో ఢిల్లీ ఢీ.. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..…
* ఢిల్లీ: నేడు సిద్ధరామయ్య, డీకే శిశకుమార్తో మల్లికార్జున ఖర్గే భేటీ.. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సిద్ధరామయ్య.. నేడు హస్తినకు వెళ్లనున్న డీకే * ఐపీఎల్లో నేడు లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ముంబై – లక్నో ఢీ * హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి .. ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ.. ఇప్పటికే…
* ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు.. నేడు ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం.. కర్ణాటక సీఎం ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ * కర్ణాటక: నేడు డీకే శివకూమార్ పుట్టిన రోజు.. డీకే పుట్టిన రోజు గిఫ్ట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తాందా ? లేదా అన్న టెన్షన్ లో ఆయన అనుచరులు.. తన పుట్టిన రోజు నాడు సోనియాకు…
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరుతో ఢీకొననున్న ఢిల్లీ * బెంగుళూరులో ఇవాళ ప్రధాని మోడీ రోడ్ షో.. దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొననున్న మోడీ.. రోడ్ షో తర్వాత బడమి, హవేరి బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని * కర్నాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ.. బెల్గావి, హుబ్లీలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేయనున్న సోనియా…
* ఐపీఎల్లో నేడు రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-కోల్కతా మధ్య మ్యాచ్ * ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ధ్యాహ్నం 1:05 గంటలకు వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం.. * ప్రకాశం : మార్కాపురం లోని కపిలగిరి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా చందనోత్సవం, చందన సేవ, నరసింహ స్వామి కళ్యాణం.. * ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి…
* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ * విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 24వేల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. * విశాఖ: సీఎం పర్యటన కోసం…