Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home West Bengal

West Bengal News

    • Bharath Bandh: రెండవరోజు కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె
      #జాతీయం

      Bharath Bandh: రెండవరోజు కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె

      కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు రెండు రోజుల “భారత్ బంద్‌ కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అనేక డిమాండ్లు తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం. అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోరుతోంది. అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు.…
    • Birbhum: బీర్భూమ్‌ ఘటనలో కీలక పరిణామం..
      #జాతీయం

      Birbhum: బీర్భూమ్‌ ఘటనలో కీలక పరిణామం..

      పశ్చిమ బెంగాల్‌లో బీర్భూమ్‌ జిల్లా బోగ్‌టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్‌ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు…
    • West Bengal: భీర్భూమ్‌ ఘటన వెనుక కుట్ర..? పోస్ట్‌ మార్టం రిపోర్టులో తేలింది అదే..!
      #జాతీయం

      West Bengal: భీర్భూమ్‌ ఘటన వెనుక కుట్ర..? పోస్ట్‌ మార్టం రిపోర్టులో తేలింది అదే..!

      పశ్చిమ బెంగాల్‌ భీర్భూమ్‌ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి… బీర్‌భూం జిల్లాలో పర్యటించిన మమతా బెనర్జీ… హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. సజీవ దహనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆధునిక బెంగాల్‌లో ఇంతటి అనాగరిక ఘటన జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదన్న దీదీ… భాదు షేక్ హత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ…
    • West Bengal: దీదీ కోటలో మళ్లీ హింస.. రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గం..!
      #జాతీయం

      West Bengal: దీదీ కోటలో మళ్లీ హింస.. రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గం..!

      పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్‌ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన…
    • Pegasus: దీదీ సంచలన వ్యాఖ్యలు.. రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారు..
      #జాతీయం

      Pegasus: దీదీ సంచలన వ్యాఖ్యలు.. రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారు..

      పెగాసస్‌ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్‌ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్‌ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్‌ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్‌ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…
    • Kacha Badam Singer: సోషల్ మీడియా సెన్సేషనల్ సింగర్‌కు ప్రమాదం
      #జాతీయం

      Kacha Badam Singer: సోషల్ మీడియా సెన్సేషనల్ సింగర్‌కు ప్రమాదం

      సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్‌లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. కాగా కచ్చా బాదమ్…
    • Elephant:  ఏనుగును ర‌క్షించిన అర్కిమెడీస్ సూత్రం…
      #వైరల్ న్యూస్

      Elephant: ఏనుగును ర‌క్షించిన అర్కిమెడీస్ సూత్రం…

      ఫిజిక్స్ గురించి తెలిసిన వాళ్ల‌కు ఆర్కిమెడిస్ సూత్రం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుంటుంది. ఈ సూత్రాన్ని అప్లై చేసి గుంత‌లో ప‌డిపోయిన ఏనుగును బ‌య‌ట‌కు తీశారు అట‌వీశాఖ అధికారులు. ప‌శ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో అట‌వీప్రాంతంలో ఓ ఏనుగు గుంత‌లో ప‌డిపోయింది. లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో తొండం స‌హాయంతో పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేసింది. కానీ, లాభం లేక‌పోయింది. అయితే, విష‌యం తెలుసుకున్న అట‌వీశాఖాధికారులు ఆ ఏనుగును బ‌య‌ట‌కు తీసుకొచ్చుందుకు ఆర్కిమెడీస్ ప్ర‌తిపాదించిన సూత్రాన్ని అప్లై చేశారు. Read: Ukraine…
    • Kalyan Banerjee: పీకేని టార్గెట్‌ చేసిన టీఎంసీ ఎంపీ..
      #జాతీయం

      Kalyan Banerjee: పీకేని టార్గెట్‌ చేసిన టీఎంసీ ఎంపీ..

      ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాజకీయ వ్యూహాలు అందించి.. మరోసారి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి కీలకంగా పనిచేసిన న ఐ-ప్యాక్‌ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక రాజ‌కీయ పార్టీని రాజ‌కీయ పార్టీలాగే న‌డ‌పాల‌ని, రాజ‌కీయ…
    • Viral:  టీచ‌ర్‌కు వినూత్నంగా వీడ్కోలు… కంట‌త‌డి పెట్టిన విద్యార్థులు…
      #వైరల్ న్యూస్

      Viral: టీచ‌ర్‌కు వినూత్నంగా వీడ్కోలు… కంట‌త‌డి పెట్టిన విద్యార్థులు…

      విద్య‌ను బోధించే టీచ‌ర్ల‌కు, విద్యార్థుల‌కు మ‌ధ్య బాండింగ్ చాలా బాగా ఉంటుంది. కొంత మంది విద్యార్థులు టీచ‌ర్ల‌తో క‌లిసిమెలిసి ఉంటారు. టీచ‌ర్లు కూడా విద్యార్థుల‌తో స్నేహంగా మెలుగుతారు. అలాంటి టీచ‌ర్ల‌కు స్కూల్‌లో గౌర‌వం అపారంగా ఉంటుంది. అలాంటి టీచ‌ర్లు రిటైర్ అయ్యే స‌మ‌యంలో వారికి ఇచ్చే ఫేయిర్‌వెల్ పార్టీని అద్భుతంగా నిర్వ‌హిస్తుంటారు. ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగింది. బెంగాల్‌లోని 24 ప‌ర‌గ‌ణాల ప్రాంతంలో క‌టియాహ‌ట్ బికేఏపీ బాలిక‌ల పాఠ‌శాల‌లో సంపా అనే టీచ‌ర్ విధులు…
    • Kcr Political Tours: కేసీఆర్ రాజకీయ యాత్రలు
      #జాతీయం

      Kcr Political Tours: కేసీఆర్ రాజకీయ యాత్రలు

      బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…
    ←1…5152535455…62→

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions