Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు దీదీ వెల్లడించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు.
BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
ఒక విషాద సంఘటన.. పశ్చిమ బెంగాల్లోని మధ్యంగ్రామ్లో 55 ఏళ్ల ఓ వ్యక్తి, తన భార్యను ఆరు ముక్కలుగా చేసి, శరీర భాగాలను జనపనార సంచిలో ప్యాక్ చేసి, కాలువలో పడేశాడు. పైగా తన చర్యలను కప్పిపుచ్చడానికి, అతను తన భార్య అదృశ్యమైందని పేర్కొంటూ పోలీసులకు తప్పిపోయిన వ్యక్తి నివేదికను సమర్పించాడు. అయితే, తన తల్లి తప్పిపోయిన సెల్ఫోన్లో రక్తపు మరకలు కనిపించడంతో అతని కుమార్తెకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి తన కుమార్తెను…
ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత మురికి నగరంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరం నిలిచింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న 10 మురికి నగరాలు పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో గంగా సాగర్కు వెళ్తున్న సాధువులను చూసిన కొందరు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని చితకబాదారు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది.
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. మంత్రి సుజిత్ బోస్కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ED మెరుగైన చర్య వెలుగులోకి వచ్చింది. రేషన్ కుంభకోణం కేసులో బొంగావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు శంకర్ ఆదియాను ఈడీ బృందం అరెస్టు చేసింది.