కులులో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగుతో పాటుగా బాలివుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వస్తుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వైరల్ గా మారాయి… కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందంటూ నెట్టింట వార్తలు హల్ చేస్తుంది..…
భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది.
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు.…
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు.
తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన రెండొవ కూమారుడి వివాహన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు సినీ రాజకీయా ప్రముఖులు అందరు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు..రెండో కుమారుడు గౌతమ్ వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో ఈ రోజు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వేద పండితు సాక్షిగా జరిగిన ఈ వివాహా వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ…