సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు.. వారి ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కొందరు తమలో ఉన్న ప్రత్యేకతను బయటపెడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.. వ్యూస్, లైక్లు, కామెంట్ల కోసం పరితపిస్తున్నారు.. మరికొందరు వెకలి చేష్టలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. ఆ వీడియోను ఎంజాయ్…
AAP satires on BJP's defeat: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎంతో కీలకంగా భావించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టింది చీపురు పార్టీ. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంటే, బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది.…
కాశ్మీర్లో ఒకచోట వీఐపీ సమావేశం జరుగుతోంది. అక్కడ అంతా పెద్ద పెద్ద వీఐపీలు కూర్చున్నారు. ఒక విషయం పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అందులో ఓ వీఐపీ తన మాటలు మిగతా అధికారులకు తెలుపుతున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అధికారులతో పాటు అక్కడ వీఐపీ టేబుల్ పై ఒక ఎలుక ప్రత్యక్షమైంది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు.
A man bathing a king cobra, VIRAL VIDEO: సాధారణంగా పాములను చూస్తేనే మనుషులు ఆమడదూరం పరిగెడుతారు. పాములు కనిపిస్తే చంపనిదే వదలరు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బాత్ రూమ్ లో ఓ కింగ్ కోబ్రాకు స్థానం చేయిస్తున్నాడు. ఎలాంటి బెదురు లేకుండా ఏదో పెంపుడు కుక్కకు స్నానం చేయిస్తున్న మాదిరిగా నాగుపాముకు స్నానం పోస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ చలిలో పాముకు నీళ్లతో స్నానం…
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు అగ్రనేత రాహుల్గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు.
Viral News: సాధారణంగా రెండు నెలల వయసున్న పసిబిడ్డలు ఏం చేస్తారు.. తల్లి పాలు తాగి హాయిగా బజ్జుంటారు. లేస్తే ఏడుస్తారు.. కాళ్లు చేతులు ఆడిస్తూ తనలో తాను ఆడుకుంటారు. అసలు ప్రపంచంతో వారికి సంబంధం కూడా ఉండదు.
Minister Roja: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు.…
ప్రస్తుతం పెళ్లి సీజన్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు నృత్యాలు, పాటలకు సంబంధించిన వీడియోలు, కొన్నిసార్లు వధువు వీడ్కోలుకు సంబంధించిన వీడియోలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతుంటాయి.