బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది.. కంగనా ఓ వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు…
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల కొద్ది ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి వినియోగదారులకు బాగా నచ్చుతాయి. ఇవి చూడటమే కాకుండా యూజర్ల ద్వారా విరివిగా షేర్ చేస్తుంటారు.
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా పండగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు తెగ…
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మను కోల్పోయింది.. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఈ మధ్య మరణించారు.. పూజా హెగ్డే అమ్మ వాళ్ల అమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అంతేకాదు తన అమ్మమ్మతో…
ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. నారాయణన్ తన సోషల్ మీడియా పోస్ట్లో.. ఎయిర్లైన్ పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ, "2 గంటలు ఆలస్యంగా వచ్చిందని, @IndiGo6E…
టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్గా రాబోతుంది.. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు..…
Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు.
నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం… వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ…
ఒకప్పుడు అబ్బాస్ అనే పేరుకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమ కథ చిత్రాల్లో లవర్ బాయ్ గా నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. 1996లో వచ్చిన ప్రేమ దేశం తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్.. ఆ తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం తర్వాత వరుసగా లు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు…
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే..…