టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మను కోల్పోయింది.. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఈ మధ్య మరణించారు.. పూజా హెగ్డే అమ్మ వాళ్ల అమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అంతేకాదు తన అమ్మమ్మతో…
ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. నారాయణన్ తన సోషల్ మీడియా పోస్ట్లో.. ఎయిర్లైన్ పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ, "2 గంటలు ఆలస్యంగా వచ్చిందని, @IndiGo6E…
టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్గా రాబోతుంది.. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు..…
Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు.
నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం… వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ…
ఒకప్పుడు అబ్బాస్ అనే పేరుకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమ కథ చిత్రాల్లో లవర్ బాయ్ గా నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. 1996లో వచ్చిన ప్రేమ దేశం తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్.. ఆ తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం తర్వాత వరుసగా లు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు…
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే..…
ఈ ప్రకృతి చాలా అందమైంది.. ఎన్నో అందాలను తనలో దాచుకొని ఉంటుంది.. ఎన్నో అద్భుతాలను కలిగి ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మన దేశం దాటి పోలేము..ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చూపించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే స్పెషల్గా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకొనే ప్రాంతానికి వెళ్లాలంటే ఆఫరేషన్ చేయించుకోవాలని అంటున్నారు.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారు కదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ ప్రపంచంలో ఆ ప్రాంతం…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ యానిమల్.. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందోననే చర్చ ఇప్పటికి ఇండస్ట్రీలో జరుగుతుంది.. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని…
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దర్శక, నిర్మాతలు కొనసాగుతున్నారు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరే జబర్దస్త్ రోహిణి.. మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె పెద్దగా పాపులారిటీ కాలేదు.. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చిన వెంటనే భారీ క్రేజీని అందుకుంది.. ఇలాంటి…