ఈ ప్రకృతి చాలా అందమైంది.. ఎన్నో అందాలను తనలో దాచుకొని ఉంటుంది.. ఎన్నో అద్భుతాలను కలిగి ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మన దేశం దాటి పోలేము..ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చూపించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే స్పెషల్గా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకొనే ప్రాంతానికి వెళ్లాలంటే ఆఫరేషన్ చేయించుకోవాలని అంటున్నారు.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారు కదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ ప్రపంచంలో ఆ ప్రాంతం…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ యానిమల్.. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందోననే చర్చ ఇప్పటికి ఇండస్ట్రీలో జరుగుతుంది.. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని…
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దర్శక, నిర్మాతలు కొనసాగుతున్నారు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరే జబర్దస్త్ రోహిణి.. మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె పెద్దగా పాపులారిటీ కాలేదు.. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చిన వెంటనే భారీ క్రేజీని అందుకుంది.. ఇలాంటి…
ఇటీవల జరిగిన గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ లో సాయి ధరమ్ తేజ్, శృతి హాసన్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన జీవితంలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు తెచ్చుకున్నారు. జీవితం మిమ్మల్ని…
చాలా మందికి కుక్కలను పిల్లులను, పెంచుకొనే అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు అవి చేసే పొరపాట్లు నవ్విస్తే.. మరికొన్ని సార్లు అవి చేసే తప్పులు కోపాన్ని తెప్పిస్తాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. ఓ పెంపుడు కుక్క ఇంట్లో ఉన్న రూ. 4 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను అమాంతం మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తి గా మారింది.. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది..అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన క్లేటన్, క్యారీ లా అనే…
హీరోయిన్లను వస్తున్నారంటే చాలా మంది చూడటానికి ఎగబడతారు.. వారితో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు అభిమానులు అనుకుంటే మరికొంతమంది మాత్రం వారితో అసహభ్యంగా ప్రవర్తిస్తారు.. తాజాగా ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహన్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. తమిళంలో రజనీకాంత్ ‘పేట’ మూవీలో కీలక పాత్రలో నటించి…
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రేటీలలో విరాట్ కోహ్లీ ఒకరు.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారు.. వీరు ఎక్కడ కనిపించినా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. వీరిద్దరూ మోస్ట్ స్టైలిష్ ఇండియన్ కపుల్స్గా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల విరాట్, అనుష్క 6వ వివాహ…
ఈ ఏడాది ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, అలియా…