యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు. విశేషం ఏమంటే… గ్రాండ్ గా లీడ్…
దేవుడా ఎంతటి విచిత్రం.. మానవులు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారు. మనిషిని పుట్టించిన దేవుడికే కోర్టు నోటీసులు ఇస్తున్నారు. దేవుడిని విచారణకు హాజరు కావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హాజరు కానీ పక్షంలో 10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదెక్కడి విధి వైపరీత్యం.. ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు అంటే.. బిలాస్ పూర్ హైకోర్టు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఒక శివాలయం ఉంది. అయితే ఆ శివాలయాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలంలో కట్టారని, శివాలయంతో సహా…
టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయిన్ ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సింగర్ నోయల్ ని వివాహమాడి వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొన్నేళ్ళకే విబేధాల వలన భర్తకు విడాకులిచ్చి బయటికొచ్చేసింది. ఇక విడాకుల తరువాత 69 సంస్కార్ కాలనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న…
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోల సినిమాలలో అమ్మడు బంపర్ ఆఫర్లను పట్టేసి విజయాలను అందుకొని .. ఒకానొక దశలో అనసూయ ఉంటే సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవినే అనసూయ బెదిరించిందట.. దానికి కోపం తట్టుకోలేని చిరు .. ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుని బెదిరించేటంత ఉందా అనసూయకు.. అసలేం…
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్…
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో బన్నీకి అన్నిచోట్ల కన్నా బాలీవుడ్ లో బాగా పేరు వచ్చిందన్న విషయం తెల్సిందే. ఇక దీంతో బన్నీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్…