Uttar Pradesh: మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. చివరకు కరెంట్ షాక్తో చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man electrocutes wife to death, buries body in room: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. లఖీంపూర్ లోని గోలా గోకరన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తన భార్యను విద్యుత్ షాక్ కు గురిచేసి చంపేశాడు. చిన్న గొడవ చిలికిచిలికి భార్య మరణానికి దారి తీసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే..ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినా నిందితుడి కన్నతల్లే పోలీసులకు హత్య గురించి తెలిపింది.
Read Also: Nepal: నేపాల్ లో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వానికి ప్రచండ మద్దతు ఉపసంహరణ
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహ్మద్ వాషి కొన్నేళ్ల క్రితం ఉషాశర్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఉషాశర్మ ఇస్లాం మతాన్ని స్వీకరించి అక్సా ఫాతిమాగా మారిన తర్వాత కొన్నేళ్లుకు ఆమెను వివాహం చేసుకున్నాడు. నిద్రపోయే ముందు మహ్మద్ వాషి తన భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఆ తరువాత విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. నిందితుడు ఆమెను అదే గదిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. తనను పట్టుకోబడకుండా ఉండటానికి రెండు రోజుల పాటు ఒకే గదిలో పడుకున్నాడు.
ఇదిలా ఉంటే నిందితుడి తల్లి ఇంటికి వచ్చే సరికి కోడలు లేకపోవడంతో ప్రశ్నించింది. దీంతో ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిపై హత్యానేరం కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేవారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!