Shocking : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. తదుపరి కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారు.
Mobile Phone Explodes While Talking: ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల మాట్లాడుతుండగా పేలడం, ఛార్జింగ్ సమయంలో షాక్ తో పలువురు మరణించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పేలుడు సంభవించింది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు
Schoolboy Hit By Car, Dragged For 1 km In UP: ఢిల్లీ రోడ్ టెర్రర్ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లాడిని ఢీకొట్టిన కారు, ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ హర్డోయ్ లో 15 ఏళ్ల స్కూల్ విద్యార్షిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ తరహా ఘటనను పోలిఉంది. శుక్రవారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కోచింగ్ క్లాసుకు వెళ్తుండగా వ్యాగన్…
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో,…
పెళ్లంటే నూరేళ్ల జీవితంలో కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం అంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో జరిగిన పెళ్లి గంటలోనే ముగిసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
woman opens her eyes en route to crematorium: ఉత్తరప్రదేశ్ లో విచత్ర సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న మహిళ మళ్లీ కళ్లు తెరిచింది. అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారి కళ్లు తెరవడంతో బంధువులంతా షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్న సదరు వృద్ధరాలు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువలంతా అంత్యక్రియలకు…
'హత్య చేయడం ఎలా' అని గూగుల్లో సెర్చ్ చేసి భార్యను హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు వికాస్, వారిని తప్పుదారి పట్టించడానికి దోపిడీ గురించి తప్పుడు సమాచారం అందించగా.. పోలీసులు అతని ఫోన్లో అతని ప్రియురాలితో పాటు నేరారోపణ చేసే సాక్ష్యాలను కనుగొన్నారు.
UP COP Fails to Load, Fire Rifle : రైఫిల్ లోడ్ చేయడంలో యూపీ పోలీసు విఫలమయ్యాడు. సబ్-ఇన్స్పెక్టర్ రైఫిల్ లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది.…