Wife beats husband in Kanpur: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలే కాదు భార్యలు కూడా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్తను చితక్కొట్టింది భార్య. తనకు అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే దాడి చేసింది. బట్టలు చింపుతూ.. తిడుతూ పోలీస్ మొగుడిపై తన ప్రతాపాన్ని చూపింది. ఈ మొత్తం వీడియోను…
Muslim community orders not to play DJ music during Nikah: ప్రస్తుతం ఏ శుభకార్యం అయిన డీజే మ్యూజిక్, లౌడ్ సౌండ్ తో పాటలు ప్లే చేయడం పరిపాటిగా మారింది. అయితే ముస్లిం వివాహ సమయాల్లో మాత్రం డీజేని పెట్టవద్దని ముస్లింమత సంఘం సూచించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ముస్లిం మహాసభ మతపెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిఖా సమయంలో బ్రాస్ బ్యాండ్స్, డీజే ప్లే చేయవద్దని కోరింది. సాధారణ…
UP Man Hides Mother's Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు…
Young Boy: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అనూజ్ పాండే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తల తిరగడంతో కిందపడిపోయాడని అందరూ భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనూజ్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి…
పెళ్లి మండపంలో పీటలపైనే వరుడు తనకు ముద్దు పెట్టాడని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మెడలో పూల మాల వేస్తున్న సమయంలో వరుడు.. వధువుకు ముద్దు పెట్టాడు. దీంతో వధువు ఆగ్రహానికి గురైంది.
UP man dies of heart attack while dancing at wedding event: ఇటీవల యువతతో పాటు అన్ని ఏజ్ గ్రూపుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారింది. ఉన్నట్టుండీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులను ఇటీవల చూస్తున్నాం. మారుతున్న జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. చివరకు మూడు పదుల వయస్సులోపు ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతున్నారు.
Woman Drink Blood : ఉత్తర ప్రదేశ్లో ఘోరం జరిగింది... మాంత్రికుడి మాటలు నమ్మి పదేళ్ల చిన్నారిని ఓ మహిళ దారుణంగా చంపింది. అనంతరం ఆమె బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది.
Will rename Meerut as Nathuram Godse Nagar says Hindu Mahasabha: ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మారుస్తాం అని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా…
Narendra Modi: భారత ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది.