Ram Mandir Inauguration: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ శ్రీరాముని కార్యంలో నిమగ్నమై ఉన్నారు. జనవరి 22న రామాలయంలో రామ్లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ వంతెన పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఓ ట్రక్కు వంతెన మీదుగా వెళ్తోంది. ఆ సమయంలోనే వంతెన కూలిపోవడంతో ట్రక్కు అక్కడే ఇరుక్కుపోయింది.
IIT BHU : వారణాసిలో నవంబర్ 1వ తేదీ రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐఐటి బిహెచ్యు క్యాంపస్లోని కర్మన్వీర్ బాబా టెంపుల్ సమీపంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
UP Politics: ఇండియా కూటమి తదుపరి సమావేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి ముందు కూడా కూటమిలో తమ సీట్ల విషయంలో అన్ని పార్టీలు రకరకాల వాదనలు చేస్తున్నాయి.
Triple Talaq: అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడికి కిడ్నీ దానం చేసిన మహిళకు, ఆమె భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలతో పనిచేస్తుండగా.. భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. మహిళ సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో అతడిని రక్షించేందుకు ఆమె తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆమె…
Parliament : పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాగర్ శర్మ డైరీ ఆధారంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Road Accident : ఫరూఖాబాద్లోని బదౌన్ రోడ్డులో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓవర్ టేక్ చేస్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది చిన్నారులు తృటిలో బయటపడ్డారు.
Fire Accident: బరేలీలోని భోజిపురా హైవేపై రాత్రి 11 గంటల సమయంలో డంపర్, కారు ఢీకొన్నాయి. ఢీకొనడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. డంపర్ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.