Twitter: దాదాపుగా గత రెండు దశాబ్ధాలుగా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ లో యూట్యూబ్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. 2005లో ప్రారంభం అయిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు, సినిమా, గేమింగ్ లవర్స్ కి కంటెంట్ అందిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ వీడియో యాప్ స్మార్ట్ టీవీల కోసం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా సేమ్ ఇలాంటి ఆలోచనతో రాబోతున్నారు. ట్విట్టర్ నుంచి స్మార్ట్ టీవీల కోసం వీడియో యాప్…
జాక్ డార్సీ వాదనపై ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. డార్సీ నిక్కచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ట్విట్టర్ పలుమార్లు భారత చట్టాలను ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు.
మరో కొత్త ఫీచర్ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
తన సోషల్ మీడియా కంపెనీకి రాజీనామా చేసినట్లు ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ గురువారం రాయిటర్స్తో చెప్పారు. ఎల్లా ఇర్విన్ జూన్ 2022లో ట్విట్టర్లో చేరారు.
Twitter: ప్రముఖ సోష్ల మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ను భారీ ధరతో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా మస్క్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ కొన్న ధరకు కూడా పలకడం లేదు.
ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ముంబై నగరం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి.
Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.