Centrol Govt: భారత్ లో ట్విట్టర్ మూసివేతపై కేంద్రం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు ఉద్యమాన్ని కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయమని భారత ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి ఖాతాలను మూసివేయాలని కోరారు. అంతేకాదు భారత్లో ట్విటర్ను మూసేస్తామనే బెదిరింపు కూడా వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
రైతు ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అటువంటి జర్నలిస్టుల ఖాతాలను మూసివేయాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ట్విట్టర్ మాజీ సీఈఓ తెలిపారు. ట్విట్టర్ ఇలా చేయకుంటే ఇండియాలో షట్ డౌన్ చేసి ఇండియాలోని ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తారని అనిపించింది. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని డార్సీ అన్నారు. భారత్తో పాటు టర్కీలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటోందని డార్సీ అన్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ట్విట్టర్ను మూసేస్తానని బెదిరించింది అని పేర్కొన్నాడు.
Also Read : Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు
జాక్ డార్సీ వాదనపై ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. డార్సీ నిక్కచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ట్విట్టర్ పలుమార్లు భారత చట్టాలను ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇది జాక్ డార్సీ చెప్పింది పచ్చి అబద్ధం-బహుశా ట్విటర్ చరిత్రలో చాలా సందేహాస్పదమైన కాలాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది అని పేర్కొన్నాడు. డార్సీ అతని బృందం ఆధ్వర్యంలో, ట్విట్టర్ భారత చట్టాన్ని స్థిరంగా ఉల్లంఘిస్తోందని అన్నాడు. తామ ప్రభుత్వం ఎవరిని జైలుకు పంపించ లేదు.. ట్విట్టర్ ఆఫీస్ ను షట్డౌన్ చేయలేదు అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారత్ పై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
This is an outright lie by @jack – perhaps an attempt to brush out that very dubious period of twitters history
Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) June 13, 2023
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!