Elon Musk : మళ్లీ ట్విట్టర్ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు.. ట్విట్టర్లో 20 శాతం ఖాతాలు ఫేకేఅంటూ ఆరోపిస్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడు.. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్ ఖాతాల నుంచే అని ఆరోపణలు గుప్పించారు.
Read Also: Bhagyanagar Ganesh Utsav Samithi: దీక్ష విరమించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భగవంత్రావు
Also Read
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజీ సంస్థ బైనాన్స్ సీఈవో చాంగ్పెంగ్ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని పేర్కొన్నారు ఎలాన్ మస్క్.. దానిని స్క్రీన్షాట్ తీసి షేర్ చేశారు.. మరియు నా ట్విట్టకు వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్ అని రాసుకొచ్చాడు.. ఈ పోస్ట్తో, మస్క్ ట్విట్టర్ యొక్క మొత్తం వినియోగదారులలో సుమారు 20 శాతం మంది మోసపూరితమైనవారని తన మునుపటి వాదనను పునరుద్ఘాటించాడు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పరాగ్ అగర్వాల్ యొక్క ప్లాట్ఫారమ్పై ఈ నెల ప్రారంభంలో మస్క్ దాడి చేసిన విషయం తెలిసిందే.. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎఫ్5లో గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ ప్రకారం, 80 శాతం కంటే ఎక్కువ ట్విటర్ ఖాతాలు బాట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. ట్విట్టర్ తన వినియోగదారులలో 5 శాతం మాత్రమే బాట్లు లేదా స్పామ్లు అని పేర్కొన్నందున ఇది భారీ ఆరోపణగా చెప్పవచ్చు..
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!