ఆధునికతలో మానవత్వం , మానవత్వం కనుమరుగవుతున్నాయి. ప్రజలు తమ విలువలను మరచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాపాత్ముడు విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువుల పట్ల మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ అమాయక జీవులపై రాళ్లతో కొట్టి, విషం పెట్టి, రకరకాలుగా బాధపెట్టడంలో అతను వికృత ఆనందాన్ని పొందుతాడు. చనిపోయిన కుక్కను కారుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడో దుర్మార్గుడు. ఈ సంఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గామారింది. దీంతో.. నెటిజన్ల సదరు వ్యక్తిని శిక్షించాలని కోరుతున్నారు. చనిపోయిన…
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. నలుగురు ఈత కోసం సముద్రంలోకి వెళ్లగా.. ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
Shankar Yadav: మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్హౌస్లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్గా గుర్తించారు.
ఇండోర్లో 53 ఏళ్ల వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశాడు. మే 26వ తేదీ రాత్రి కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించగా, ఆ మహిళ భర్త వద్ద డబ్బులు లేవని ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు విచారణలో వెలుగు చూసింది . అంత్యక్రియలు. అయితే మహిళ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన…
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.