Kuwait Fire: అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్
- కువైట్ అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్
- భద్రతా నిబంధనలు పాటించని బిల్డింగ్ యజమాని
- విచారణ పూర్తయ్యేదాకా కస్టడీలో ఉండనున్న నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు. సెక్యూరిటీ గదిలో విద్యుత్ లోపం కారణంగా ఈ మంటలు చెలరేగాయి. పైగా తెల్లవారుజాము కావడం.. కార్మికులంతా నిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడం.. కార్మికులంతా లోపలే ఉండిపోవడంతో పొగ పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఒకే కంపెనీకి చెందిన 200 మంది కార్మికుల బస కోసం కంపెనీ ఒక అద్దె భవనాన్ని తీసుకుంది. ఆరు అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజమున మంటలు చెలరేగడంతో తప్పించుకునే మార్గం లేక మెట్లపైనే సజీవదహనం అయ్యారు. అయితే బిల్డింగ్ నిర్మాణంలో భద్రతా విధానాలు పాటించకపోవడం.. అగ్నిమాపక నిబంధనలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ముగిసే వరకు కస్టడీలో ఉంటాడని కువైట్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayodhya: “అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదంలో భారతీయులే ఎక్కువగా చనిపోవడం బాధాకర విషయం. దాదాపు 45 మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..