Kuwait Fire: అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్
- కువైట్ అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్
- భద్రతా నిబంధనలు పాటించని బిల్డింగ్ యజమాని
- విచారణ పూర్తయ్యేదాకా కస్టడీలో ఉండనున్న నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు. సెక్యూరిటీ గదిలో విద్యుత్ లోపం కారణంగా ఈ మంటలు చెలరేగాయి. పైగా తెల్లవారుజాము కావడం.. కార్మికులంతా నిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడం.. కార్మికులంతా లోపలే ఉండిపోవడంతో పొగ పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఒకే కంపెనీకి చెందిన 200 మంది కార్మికుల బస కోసం కంపెనీ ఒక అద్దె భవనాన్ని తీసుకుంది. ఆరు అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజమున మంటలు చెలరేగడంతో తప్పించుకునే మార్గం లేక మెట్లపైనే సజీవదహనం అయ్యారు. అయితే బిల్డింగ్ నిర్మాణంలో భద్రతా విధానాలు పాటించకపోవడం.. అగ్నిమాపక నిబంధనలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ముగిసే వరకు కస్టడీలో ఉంటాడని కువైట్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayodhya: “అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదంలో భారతీయులే ఎక్కువగా చనిపోవడం బాధాకర విషయం. దాదాపు 45 మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!