నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రీకొడుకులు పందెం కాశారు.
రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతయ్యాడు. దుర్గాదేవి నిమజ్జనం కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోపడి ప్రాణాలు కోల్పోయాడు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వాగు మరమత్తులు ఆగిపోవడంతో బైక్ పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైక్ తో సహా వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనీగుడా వాగులో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం….కొత్తూరు మండలం మద్దూరు రాంసింగ్ తాండాకు చెందిన దేజ్యాగ అనే వ్యక్తి పాలమాకుల వెళ్లి తిరిగి వస్తుండగా పిల్లోనీగుడా వాగు వద్ద బైక్ అదుపుతప్పి…
ట్రాజెడీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ కలిపి రెండే రెండుగా విభజించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్రమైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివరలో మరణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ కలుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్షకుల ముందు…