Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tourism

Tourism News

    • 300 మంది వాలంటీర్ల‌తో న‌గ్నంగా ఫొటోలు… ఆ ప్ర‌భుత్వం స‌హాయంతోనే…
      #Top Story

      300 మంది వాలంటీర్ల‌తో న‌గ్నంగా ఫొటోలు… ఆ ప్ర‌భుత్వం స‌హాయంతోనే…

      ఫొటో ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.  అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు.  ఇక ఫొటోగ్రాఫ‌ర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు.  ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు.  అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది.  300 మంది మ‌గ‌, ఆడ వాలంటీర్ల‌ను న‌గ్నంగా నిల‌బెడ్డి ఫొటో తీశాడు.  ఈ ఫొటోలో ఎక్క‌డా కూడా అస‌భ్య‌త క‌నిపించ‌దు.  ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది.  ఇలా ఈ ఫొటోను తీయ‌డం…
    • అదే జ‌రిగితే మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌వ‌చ్చు…
      #Top Story

      అదే జ‌రిగితే మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌వ‌చ్చు…

      ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.  ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి.  ప‌ర్యాట‌క రంగం తెరుచుకోవ‌డంతో టూరిస్టులు భారీ సంఖ్య‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు.  దీంతో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ర‌ద్దీ పెరుగుతున్న‌ది. ప‌ర్యాటక ప్రాంతాల్లో ర‌ద్దీ పెర‌గ‌డం వ‌ల‌న క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, జ‌న‌వ‌రి-ఏప్రిల్ మ‌ధ్య‌కాలంలో కేసులు తీవ్ర‌స్థాయికి చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  సామాజిక‌, రాజ‌కీయ‌, మత‌ప‌ర‌మైన కార‌ణాల‌తో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమిగూడితే దాని వ‌ల‌న కేసులు పెరుగుతాయ‌ని…
    • ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు…  రాత్రి 9 గంటల వరకు…
      #Top Story

      ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు… రాత్రి 9 గంటల వరకు…

      ప్ర‌తి ఆదివారం రోజున సాయంత్రం 5గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్ రోడ్ల‌ను మూసేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే పోలీసు అధికారులు ప్ర‌క‌టించారు.  కేవ‌లం సంద‌ర్శ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తించేందుకు ఈ విధ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.  సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌రకు ఈ మార్గంలో ప్ర‌యాణం చేసే వాహ‌నాల‌ను దారిమ‌ళ్లించ‌నున్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌యాణం చేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.  సంద‌ర్శ‌కుల‌కు ట్యాంక్‌బండ్ చివ‌ర పార్కింగ్ ఏరియాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ట్రాఫిక్…
    • విశాఖ పోలీసుల కీల‌క నిర్ణ‌యం:  సాయంత్రం 5 త‌రువాత బీచ్‌లో క‌నిపిస్తే…
      #Top Story

      విశాఖ పోలీసుల కీల‌క నిర్ణ‌యం: సాయంత్రం 5 త‌రువాత బీచ్‌లో క‌నిపిస్తే…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా న‌మోద‌వుతున్నాయి.  ఏపీలో మిగ‌తా ప్రాంతాల‌తో పోలిస్తే ఉత్త‌రాంధ్ర‌లో కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.  ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌తో పోలిస్తే, విశాఖ‌లో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఆంక్ష‌ల‌పై స‌డ‌లింపులు ఇచ్చిన త‌రువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది.  శ‌ని, ఆదివారాల్లో పెద్ద‌సంఖ్య‌లో బీచ్‌కు ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తున్నారు.  ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో…
    • వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…
      #Top Story

      వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…

      క‌రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో అన్ని  రంగాల‌కు అనుమ‌తులు ఇచ్చారు.  దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలు తిరిగి తెరుచుకోవ‌డంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లోని ప‌ర్యాటక ప్ర‌దేశాల‌కు టూరిస్టులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.  ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైని ముస్సోరిలోని కెంప్టీ జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.  కెంప్టీ జ‌ల‌పాతం కింద ప‌ర్యాట‌కు పోటీలుప‌డి మ‌రీ స్నానాలు చేశారు.  …
    • అర‌కుకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…
      #Top Story

      అర‌కుకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…

      అందాల అర‌కు లోయ చాలా కాలం త‌రువాత పర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌స్తున్నారు.  ఆంక్ష‌లు క్ర‌మంగా స‌డ‌లిస్తుండ‌టంతో అన్ని రంగాలు క్ర‌మంగా తెరుచుకుంటున్నాయి.  మూడు నెల‌ల క్రితం మూత‌ప‌డిన ప‌ర్యాట‌క రంగం తిరిగి తెరుచుకున్న‌ది.  రాష్ట్రంలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైన అర‌కు వ్యాలీకి పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు.   Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంత‌పు సెల‌వులు కావ‌డంతో అర‌కు వెళ్లి అక్క‌డ సేద‌తీరేందుకు ప‌ర్యాట‌కులు…
    • టూరిజాన్ని గాడిలో పెట్టేందుకు ఆ దేశం కీల‌క నిర్ణ‌యం…
      #Top Story

      టూరిజాన్ని గాడిలో పెట్టేందుకు ఆ దేశం కీల‌క నిర్ణ‌యం…

      క‌రోనా కార‌ణంగా అనేక దేశాల్లో టూరిజం పూర్తిగా న‌ష్టపోయింది.  క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.  న‌ష్ట‌పోయిన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిన పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.  కొన్ని దేశాలకు ప‌ర్యాట‌క‌రంగం నుంచి అధిక‌మొత్తంలో ఆదాయం వ‌స్తుంది.  అలాంటి దేశాలు ప‌ర్యాట‌క రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు త్వ‌రిత‌గిన చర్య‌లు తీసుకుంటున్నాయి.  యూరోపియ‌న్ యూనియ‌న్ గ్రీన్ వీసా విధానాన్ని అమ‌లులోకి తీసుకురాగా, ఈజిప్ట్ ఈ వీసాను అమ‌లులోకి తీసుకొచ్చింది.  ఈజిప్టుకు ప‌ర్యాట‌కం నుంచే అధికఆదాయం ల‌భిస్తుంది.  క‌రోనా కార‌ణంగా…
    • పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !
      #ఆంధ్రప్రదేశ్

      పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !

      వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో…
    • సిమ్లాకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…ఇదే కార‌ణం…
      #Top Story

      సిమ్లాకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…ఇదే కార‌ణం…

      స‌మ్మ‌ర్ వ‌చ్చింది అంటే ప‌ర్యాట‌కులు హిల్ స్టేష‌న్‌ల‌కు క్యూలు క‌డుతుంటారు.  దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన హిల్ స్టేష‌న్ల‌లో ఒక‌టి సిమ్లా.  గ‌తేడాది క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించారు.  దీంతో స‌మ్మ‌ర్ స‌మ‌యంలో ప‌ర్యాట‌కు పెద్దగా క‌నిపించ‌లేదు.  ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేసింది.  దీంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ‌లో ప‌లు ఆంక్ష‌లు విధించారు.  అయితే, కారోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో సిమ్లాలో ఆంక్ష‌లు స‌డ‌లించారు.  ఉద‌యం…
    • ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పర్యటనకు వస్తే డిస్కౌంట్‌ !
      #జాతీయం

      ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పర్యటనకు వస్తే డిస్కౌంట్‌ !

      ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్‌ బుకింగ్‌లో డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్‌ ఇన్సెంటివ్‌ కూపన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్‌ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్‌ కూపన్‌ పొందాలంటే ఉత్తరాఖండ్‌ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్‌…
    ←1…345

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions