300 మంది వాలంటీర్లతో నగ్నంగా ఫొటోలు… ఆ ప్రభుత్వం సహాయంతోనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం వెనుక చాలా కథ ఉన్నది. ఈ అరుదైన ఫొటోకు ఇజ్రాయిల్లోని అరబ్ నగరం వేదికగా మారింది. అరబ్ నగరంలోని డెడ్సీ వద్ద ఈ ఫొటోను తీశాడు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్.
Read: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి…
Also Read
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
ఇజ్రాయిల్లో ఉప్పనీటి వనరులు క్షీణించిపోతున్నాయని, దీంతో వ్యవసాయం కోసం భూఉపరితల నీటీ వనరులపై ఆధారపడాల్సి వస్తోందని, అంతే కాకుండా కరోనా కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి ఫొటోగ్రాఫర్ స్పెన్సర్తో ఈ విధమైన ఫొటోను తీయించింది. ఈ కళాత్మక నగ్నపొటో తరువాత విదేశీ పర్యాటకులు ఇజ్రాయిల్ను తప్పకుండా సందర్శిస్తారని ప్రభుత్వం ఆలోచన. కరోనా మహమ్మరి నుంచి కోలుకుంటుండటంతో పర్యాటకులను ఇజ్రాయిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం