అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ముగింపు మహోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మురళీమోహన్ కు ‘అక్కినేని స్మారక పురస్కారం’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుచేతుల మీదుగా మురళిమోహన్ కు అందజేశారు. అనంతరం మురళీమోహన్ అక్కినేని కుటుంబంపై ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పలు కామెంట్స్ చేసారు. నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ ‘తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణం. ప్రజాపతినిధి…
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్…
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శించారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.…
Rajasaab : సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే జోరును కొనసాగిస్తూ… టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో ఇంత వరకు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ “రాజా సాబ్” సినిమా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ను స్క్రీన్పై ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మారుతి. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళం,…
Vishwambhara : టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ..
టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ…
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.