Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?
- టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో ఫుల్ గిరాకీ
- తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు
- పాన్ ఇండియా సినిమాలలో పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2,రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు అన్ని మైత్రీ చేతిలో ఉన్నాయి.
Also Read : OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
Also Read
తెలుగు సినిమాలు ఇప్పుడు హిందీలో అక్కడి స్టార్ హీరోల సినిమాలను దాటి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు తెలుగు స్టార్ హీరోల మీద కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో చేతులు కలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెందిన భద్రకాళి ప్రోడాక్టన్స్ తో సంయుక్త నిర్మాణంలో ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మైత్రీతో T-సిరీస్ లాంగ్ టర్మ్ ఒప్పదం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ నిర్మించే గుడ్ బ్యాడ్ అగ్లీ లోను T-సిరీస్ భాగస్వామ్యంగా వ్యవహరించడంతో పాటు ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసాడు భూషణ్ కుమార్. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను కూడా T-సిరీస్ నిర్మించింది .
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!