UI The Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు చూసి వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ, అసలు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే ఉపేంద్రనే. అప్పట్లో ఒక రా, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. వీడు వాడికంటే ఘోరం అని అనుకోక మానరు.
Usha Parinayam:తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Mallika Rajput: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రముఖ సింగర్ కమ్ నటి విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్(35) మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Dakota Johnson: డకోటా జాన్సన్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, హాలీవుడ్ మూవీస్, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ చూసేవారికి బాగా పరిచయం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాతో ఈ హాలీవుడ్ బ్యూటీ బాగా గుర్తింపు తెచ్చుకుంది.
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది.
Sai Dharam Tej:నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరాహిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు.
Just A Minute: అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జస్ట్ ఎ మినిట్. రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించాడు.
Bramayugam: వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం 'భ్రమయుగం’.