సినీ అభిమానములంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక మొన్నటి వరకు చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు చేయబోయే ప్రమోషన్స్ ఒక ఎత్తు అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్…
ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల కు సంబంధించి కొత్తగా రూపొందించిన జీవో మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను చూసిన వారు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సీఎంను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న తర్వాత ఇటు సాధారణ ప్రజలకు, సినిమా వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే…
మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిరీస్ లు నిర్మించి విజయాలను అందుకుంది. ఇక నిహారిక కెరీర్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ గా కూడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా కు థమన్ మ్యూజిక్…
సమాజంలో ఆడవారికి రక్షణ లేదు.. ఏ రంగంలో అడుగుపెట్టినా వారికి మృగాళ్ల కామచూపుల నుంచి విముక్తి ఉండడం లేదు. తాజాగా ఒక మలయాళ దర్శకుడు.. తన వద్ద పనిచేసే మహిళను అత్యాచారం చేసి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. మళ్ళీవుడు దర్శకుడు లిజు కృష్ణను నిన్న పోలీసులు అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా సెట్ లో పనిచేసే ఒక మహిళను ప్రేమ, పెళ్లి అనే మాటలు చెప్పి…
బాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి.. బోనీ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ బయట ఎలా ఉన్నా చెల్లెళ్లతో మాత్రం ఎప్పుడు సరదాగానే ఉంటాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లతో సమయం చిక్కినప్పుడల్లా అల్లరి చేస్తూ కనిపిస్తాడు. ఇక నిన్న పెద్ద చెల్లెలు జాన్వీ పుట్టినరోజు కావడంతో .. ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు స్పెషల్ గా విషెస్ తెలిపాడు. ” నేను నీ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ.. ఎన్నో ఏళ్ల తరువాత డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తుండగా.. మరికొంతమంది ఈ సినిమాపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజగా రాధేశ్యామ్ ప్రమోషన్…
రాధేశ్యామ్.. ప్రభాస్.. పూజా హెగ్డే.. థమన్.. యూవీ క్రియేషన్స్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని మార్చి 11 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ప్రభాస్, పూజ హెగ్డే క్షణం కూడా బిజీగా లేకుండా కష్టపడుతున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో…
మంచు విష్ణు.. మోసగాళ్లు సినిమా తరువాత మరో సినిమా చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ తరువాత విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానునంట్లు ఇటీవల ప్రకటించాడు. నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక…
మోసగాళ్లు చిత్రం తరువాత మంచు విష్ణు హీరోగా కనిపించలేదు.. ఆ తరువాత మా ఎన్నికల్లో నిలబడడం, రాజకీయాలు.. మా ప్రెసిడెంట్ గా మారడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక తాజాగా మరో కొటిట చిత్రంతో విష్ణు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డు ని షేర్ చేశారు. ఈ సినిమాకు అదే టైటిల్…