Kollam Sudhi: చిత్ర పరిశ్రమకు ఏదో తెలియని శని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి.. ఇండస్ట్రీలోని వారు అయితే గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ వెకేషన్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
Shaitan Trailer: కరోనా (Corona) సమయంలో ప్రేక్షకులు ఓటిటీకి ఎంత అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ వరకు వచ్చిందంటే.. ఇప్పుడు థియేటర్ లో సినిమాలు చూడడం మానేసి.. ఎప్పుడెప్పుడు ఓటిటీ (Ott)లోకి సినిమా వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆసక్తే మాకు బలం అని డైరెక్టర్లు, స్టార్లు సైతం ఓటిటీ వైపే దదృష్టి పెడుతున్నారు.
Manchu Vishnu: ప్రెసిడెంట్ మంచు విష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ ల మధ్య ఒక సరదా యుద్ధం నిత్యం జరుగుతున్న విషయం తెల్సిందే. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూసుకెళ్తా సినిమాలో వీరి కామెడీ హైలైట్ అని చెప్పాలి.
Chiranjeevi: చిరంజీవేయి క్యాన్సర్ తో పోరాడుతున్నాడు అని వచ్చిన వార్తలను చిరు ఖండించారు. తాను ఆలా అనలేదని స్పష్టం చేశారు. అసలు తనకు క్యాన్సర్ రాలేదని ఖరాకండీగా చెప్పేశారు.
Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ లో కనిపిస్తుండగా.. తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ లో నటిస్తోంది. ఈ మధ్యనే జైలర్ షూటింగ్ ను కూడా పూర్తిచేసింది.
Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బొద్దు భామ రాశీ కన్నా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ కుర్రకారు హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ భామ.. ఆ తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
Tollywood: ఒడిశా రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 237 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చిన ఈ ప్రమాదం లో తెలుగువారు దాదాపు 170 మంది మృతిచెందినట్లు సమాచారం.