ఈ సంవత్సరం సీజనల్ వ్యాధులు గణనీయంగా పెరుగుతుండటంతో, హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సాధారణ ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి , అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ శనివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, డెంగ్యూ, చికున్గున్యా , మలేరియా డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా , వైరల్ జ్వరాలతో సహా దాదాపు అన్ని ప్రధాన సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం…
భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన తెలుగు జాతి రత్నమన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు (ఆగస్టు 2) మన ప్రియతమ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి.
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 30 వరకు 246 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట-బల్హర్షా సెక్షన్లో బుధవారం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆసిఫాబాద్-రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 26 ఎక్స్ప్రెస్లు దారి మళ్లించబడతాయి. రైళ్లు కనిష్టంగా ఒక రోజు నుండి గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేయబడతాయి. రద్దు…
కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు…
Manjummel Boys Record in Telugu: ఈ మధ్య కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006లో గుణ కేవ్స్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసాన్ని దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ అద్భుతంగా తెరకెక్కించారు. మలయాళంలో హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్ను అదే పేరుతో తెలుగులో…
బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.