Home
Telugu News
Telugu News News
-
TG Venkatesh: చంద్రబాబు అపరభగీరథుడు.. ఆ సత్తా ఆయనకే ఉంది..
TG Venkatesh, Chandrababu, Andhra Pradesh, Telugu News, TG Venkatesh Comments on Chandrababu -
Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
Bears Hulchul, Kalyanadurgam , Ananthapuram District, Andhra Pradesh, Telugu News, Latest News -
Fire Accident: ఎక్స్ప్రెస్ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన బోగీలు
విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. -
AP Crime: వైసీపీ నేత హత్యతో వణికిపోతున్న సీతారామపురం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. -
Srisailam: శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సాగర్ గేట్లు తెరిచే అవకాశం
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
Cab Drivers Protest: ఒకే కారుకు రెండు నంబర్లు.. శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్లు నిరసన..
Cab Drivers Protest: శంషాబాద్ విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వందలాది క్యాబ్లు, ట్యాక్సీలు ఉపాధి కోల్పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Crime News: వృద్ధుడి దారుణ హత్య.. రాళ్లు, కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు. -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
whats Today, Telugu News, Telangana, Andhra Pradesh, Latest News, -
Paris Olympics : పేరు గొప్ప ఊరు దిబ్బ.. పారిస్లో అథ్లెట్స్కు చాలి చాలని రూమ్లు..!
దాదాపు 100 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్స్లో 206 దేశాల నుంచి 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరితో పాటు కోచ్లు ఒలింపిక్స్ జరిగే పారిస్లోని ఒలింపిక్ విలేజ్లో బస చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని క్రీడాకారులు తొలిరోజు నుంచి ఆరోపిస్తున్నారు. క్రీడాకారులు బస చేసే స్టేడియానికి ఆటగాళ్లను తరలించే బస్సులు నాన్-ఏసీ , స్టేడియానికి చేరుకోవడానికి 45 నిమిషాల సమయం… -
Breaking News: ఫైనల్లో మను భాకర్ ఓటమి..
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచింది. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది.
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!