మూడు రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో అత్యధిక స్థానాలు ఆరు ఉండగా.. గుజరాత్లో మూడు స్థానాలు, గోవాలో ఒకటి ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రెండు నెలలుగా హింసాకాండలో దగ్ధమైంది. రెండు నెలల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 29 నుండి 30 వరకు మణిపూర్ పర్యటించనున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు కిడ్నీ వ్యాధి 60 ఏళ్ల తర్వాత వచ్చేదని.. ఇప్పుడు 30 ఏళ్లలోనే కిడ్నీ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నీ వ్యాధులు స్త్రీలలో మరియు పురుషులలో పెరుగుతున్నప్పటికీ.. కిడ్నీలో రాళ్ళు మరియు మూత్ర ఇన్ఫెక్షన్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల పట్ల మహిళలు శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల…
ఛత్తీస్గఢ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు పెద్ద అడుగు వేసింది. ఛత్తీస్గఢ్లోని ప్రభుత్వ పాఠశాలల కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈరోజు ఆమోదించింది.
పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. బీహార్లోని సమస్తిపూర్లో ఓ వివాహ కార్యక్రమంలో పాట పాడుతూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మహిళ పాడుతున్న మైక్లో కరెంట్ ప్రవాహం పెరగడంతో ఆమె మరణానికి దారితీసింది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం స్వగ్రామం నారాయణపురం గ్రామంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేరాబూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఓటర్లను కలిసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, Ponguleti Sudhakar Reddy, bjp
బక్రీద్ పండుగ దగ్గరకు రానే వచ్చింది. ఇస్లామిక్ మతం రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ సన్నాహాల్లో ఉత్సాహంగా, బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అధా అనేది త్యాగం యొక్క పండుగ.
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.