మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ అరంగ్రేటం ఖయమైనట్లు తెలుస్తుంది.... ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో అంబటి రాయుడు సందడి చేస్తున్నారు... గుంటూరు జిల్లా లో గ్రామాల్లో పర్యటిస్తున్న అంబటి రాయుడు యువత తో సెల్ఫీలు,
హజురాబాద్లో రాజీకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. అయితే.. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తన ప్రవర్తనను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నిరాడంబరమైన వ్యక్తులను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడే వారు అందరికి నచ్చుతాడు. నమ్రత అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. అయితే జీవితంలో నిరాడంబరంగా ఉండడం ద్వారా.. మీరు మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందవచ్చు.
2020లో మద్యం మత్తులో ఉన్న భారతీయుడు మరో కార్మికుడి చెవిని ఒకదాన్ని కొరికి అతన్ని తిట్టినందుకు 37 ఏళ్ల భారతీయ పౌరుడికి ఐదు నెలల జైలు శిక్ష, 1,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది.
ప్రత్యర్థి సేన వర్గానికి చెందిన నాయకుడు రాహుల్ షెవాలేపై శివసేన(యూబీటీ) పార్టీ మౌత్పీస్ 'సామ్నా' ప్రసారం చేసిన పరువు నష్టం కలిగించే కథనాలపై శివసేన (యూబీటీ) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్లకు ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది.
బరువు తగ్గడానికి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు.. వాకింగ్, యోగా మరియు వ్యాయామాలను చేర్చడం చాలా ముఖ్యం. బరువు తగ్గేందుకు చాలా మంది ఆకలిని చంపుకుంటున్నారు. అలా చేసే బదులు.. మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకుంటే చాలు. డ్రై ఫ్రూట్స్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. దీని కారణంగా ఆకలి నియంత్రించబడుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు. నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి స్నాక్స్గా ఉపయోగపడతాయి.
ఈటల రాజేందర్ ఆయన సతీమణి అనేక అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ లో ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నేను అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టించానని అబద్ధాలు చెప్తున్నా.. breaking news, latest news, telugu news, mlc kaushik reddy, etela rajender
హుజురాబాద్లో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీలు ఉండొద్దని గందరగోళం సృష్టించాలని కేసీఆర్ అనుకున్నాడని.. bjp, breaking news, latest news, telugu news, etela rajender, kaushik reddy,
పెరుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కందిపప్పు ఢిల్లీలో చాలా ఖరీదుగా ఉంది. అక్కడి ప్రజలు కిలో పప్పును 160 నుంచి 170 రూపాయలకు తీసుకుంటున్నారు.